కథలాపూర్ మండలం బొమ్మేన- తక్కలపల్లి గ్రామాల మధ్య నెల రోజుల క్రితం తారు రోడ్డు నిర్మించారు. తారు రోడ్డు పగుళ్లు చూపి గొయ్యిలా మారింది. నాణ్యత స్థానికులు మండిపడుతున్నారు. ఏళ్ల తరబడి ఉండాల్సిన రోడ్డు రోజుల వ�
ముస్లింలు అతి పవిత్రంగా భావించే రంజాన్ పండుగను శనివారం అత్యంత వైభవంగా జరుపుకోనున్నారు. నెల రోజుల పాటు చేపట్టిన ఉపవాస దీక్షలను నేటితో విడువనున్నారు. ఆకాశ తీరంలో శుక్రవారం రాత్రి నెలవంక అగుపించడంతో ముస�
రెండు నెలల నుంచి శుక్రమూఢమి కొనసాగుతున్నది. శనివారం నుంచి 15 మంచి రోజులు వచ్చాయి. ఈ రోజుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 వేల వరకు వివాహాది శుభకార్యాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా డిసెంబర్లో 3, 4, 8, 9, 11,14, 16,18, 19 మంచి ముహ
పెండ్లి అనేది ఓ సాంస్కృతిక సార్వజనీన కార్యం. అందునా భారతీయ వివాహ వ్యవస్థకు ప్రత్యేక స్థానముంది. వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురానుభూతి. మూడు ముళ్ల బంధంతో ఏకమై తమ జీవితాన్ని పండించుకోవాలని పెండ�
దేశీయ పారిశ్రామిక రంగం ఆశాజనక పనితీరు కనబరిచింది. సెప్టెంబర్ నెలకుగాను పారిశ్రామిక రంగం 3.1 శాతం వృద్ధి నమోదైందని జాతీయ గణాంకాల శాఖ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. సెప్టెంబర్ 2021లో నమోదైన 4.4 శాతంతో �
కార్తిక మాసానికి కౌముది మాసం అని పేరు. కౌముది అంటే వెన్నెల. శరదృతువులో నిర్మల ఆకాశంలో వెన్నెల పుచ్చపువ్వులా కాస్తుంది. ఈ మాసంలో చేసే పూజ, అర్చన, దాన, జప, స్నాన, అభిషేకాదులు విశేష ఫలితాన్నిస్తాయి. కార్తిక వ్ర�
ప్రతి ఏడాది వానకాలంతో పాటు యాసంగిలో రైతులు పండించిన ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసి అనంతరం ఎఫ్సీఐకి అందజేస్తున్నది. ఈ ధాన్యాన్ని మిల్లర్లు మర ఆడించి సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ �
కొమురవెల్లి మల్లన్న ఆలయం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. స్వామివారి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కొంతమంది భక్తులు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడిబియ్యం, కేశఖండన, గంగిరేగు చె�
హిందువుల పండుగలకు శ్రావణ మాసం స్వాగత తోరణంలాంటిది. ఈ ఏడాది కూడా జూలై 29న శ్రావణ శుక్ల పాఢ్యమి నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానున్నది. ఈ మాసంలో పలు పండుగలు ఉన్నాయి. శుక్రవారంతో ఈ మాసం ఆరంభమవుతుండడం విశేషం. ఈ మా�
శ్రావణమాసం పవిత్రమైనది. ఈ నెలలో ఎన్నో మంచి రోజులు, విశిష్ట పండుగలు రానున్నాయి. సనాతన ధర్మంలో (హిందూ) చాంద్రమానం ప్రకారం మనకున్న పన్నెండు మాసాల్లో ఐదోది, ఎంతో పవిత్రత కలిగినది శ్రావణమాసం. ఈ మాసంలో పౌర్ణమి న�
రాష్ట్రవ్యాప్తంగా జూన్లో సాధారణం కంటే 16% అధిక వర్షపాతం నమోదైంది. జూన్లో సాధారణ వర్షపాతం 129 మిల్లీమీటర్లు కాగా ఈసారి 151 మి.మీ కురిసినట్టు రాష్ట్ర భూగర్భజల శాఖ శుక్రవారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. క�
ప్రేమించి పెండ్లి చేసుకున్న నెలరోజులకే ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేపీహెచ్బీ కాలనీ సీఐ కిషన్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన సౌభాగ్యకుమార్ నాయక్ (26) బతుకుదెరువు కోసం నగరాని�
యూనికార్స్న్... ప్రతి స్టార్టప్ కల ఇది. రూ.వంద కోట్ల మైలురాయి దాటి యూనికార్స్న్ జాబితాలో నమోదయ్యే లక్ష్యాన్ని ఎంచుకుంటాయి. కానీ ఏప్రిల్ నెలలో దేశంలోనే కొత్త యూనికార్న్
వచ్చేనెల టీచర్ల బదిలీలు ఉంటాయని, ఇందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నదని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్రెడ్డి, బీరెల్�