ఆదిలాబాద్ జిల్లాలో వానకాలం సాగు ఆశాజనకంగా ఉన్నా ఎరువుల కొరత వేధిస్తున్నది. ఈ సీజన్లో 5.85 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు వేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు.
ముందస్తుగా జూరాల ప్రాజెక్టుకు వరద వచ్చి చేరడంతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు మురిసిపోతున్నది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఎ గువ ప్రాంతాల నుంచి వరద క్రమంగా పెరుగు తూ వస్తున్నద
రాష్ట్రంలో వానాకాలం సాగకు వాతావరణం అనుకూలంగా ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షం పడలేదని రెండు ఆపైగా వర్షాలు కురిసిన చోట మెట్ట పంటలు సాగు చేసుకోవచ్చని, దిగులు చెందాల్సిన అవసరం లేదని, వచ్చే నెల మొదటి వారం
యాసంగి వరి కోతలు ముగిశాయి. వానకాలం సాగు సన్నద్ధతలో భాగంగా పొలాల్లోని గడ్డికి, వ్యర్థ్యాలకు నిప్పంటిస్తుండడం ప్రమాదాలకు దారి తీస్తోంది. అవగాహన లోపంతో రైతులు కొయ్యలను కాల్చడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతు�
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రోహిణికార్తెలోనే వర్షాలు పడుతున్నాయి.దీంతో అన్నదాతలు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు.దుక్కులు దున్నేందుకు ట్రాక్టర్ కిరాయికి డబ్బులు కావాలి, విత్తనాలు, ఎరువులు తెచ్చుకోవడ
రోహిణి కార్తెలోనే వర్షాలు పడుతున్నాయి. రోహిణిలో విత్తనం విత్తుతే అధిక పంట దిగుబడి వస్తుంది అని రైతుల నమ్మకం. వారం రోజుల నుంచి సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
Monsoon cultivation | వానకాలం సాగుకు సన్నద్ధం అవుతున్న ప్రతి రైతు సస్య రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీజన్ అన్నారు.
యాసంగి సీజన్ ముగియడంతో రైతులు వానకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. ధాన్యం విక్రయాలు పూర్తయిన వారు పొలాలను చదునుచేసుకుంటున్నారు. వరుణదేవుడు కరుణిస్తే జూన్ నెలలోనే వరి నాట్లు వేసే అవకాశాలు మెండుగా కనిప�
ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్ రైతుల పాలిట ఆపద్బాంధవుడిలా నిలిచారు. కరోనాసమయంలో రాష్ర్టా నికి ఇవ్వాల్సిన నిధుల్లో కేంద్రం కోత విధించినా మాటకు కట్టుబడిన ముఖ్య మంత్రి రైతుల రుణం �
అంతర పంటలు రైతులకు సిరులు కురిపిస్తున్నాయి. ప్రభుత్వం సంబంధిత అధికారులు యాసంగిలో ఆరుతడి, ఇతర పంటలను సాగు చేయాలని రైతులకు వ్యవసాయశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
వానకాలం యాక్షన్ ప్లాన్ను వ్యవసాయశాఖ అధికారులు సిద్ధం చేశారు. మంచిర్యాల జిల్లాలో ఈ ఏడాది 4.57 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేశారు. కడెం కింద 62,702 ఎకరాలు, ర్యాలీ, నీల్వాయి, గొల్లవాగు కింద 7,082, 897 చె�
వానకాలం సాగుకు రైతన్నలు సన్నద్ధమవుతున్నారు. దుక్కులు దున్ని పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సీజన్కు సంబంధించిన ప్రణాళికను మెదక్ జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ఖరారు చేశారు.
వానకాలం సాగు ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లలో జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే రైతులు ముందస్తుగా విత్తనాలు కొనుగోలు చేస్తున్నారన్నారు. మ
వానకాలం సాగుపై వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. నిర్మల్ జిల్లావ్యాప్తంగా 4.10 లక్షల ఎకరాల్లో పత్తి, వరి, మక్క, సోయా, పప్పు దినుసులు పండించేందుకు కార్యాచరణ తయారు చేశారు.