వానకాలం సాగుకు సిద్ధమవుతున్న రైతులు విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కొనుగోలు సమయంలో అప్రమత్తంగా లేకపోతే కొందరు వ్యాపారులు నాణ్యతలేని విత్తనాలు అంటగట్టే ప్రమాదం ఉంది.
హాజరుకానున్న మంత్రులు నిరంజన్రెడ్డి, పువ్వాడ గ్రామస్థాయి నుంచి జిల్లా అధికారుల వరకు పాల్గొనాలి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం డీఏవోలు సరిత, అభిమన్యుడు ఖమ్మం వ్యవసాయం, మే 17 : వానకాలం సాగుకు సంబంధించిన సమీక్
స్పీకర్ పోచారం | వానకాలం సాగు కోసం నిజాం సాగర్ నుంచి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారు.