కోతులు, కుక్కల వల్ల పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని, వాటి దాడుల వల్ల మహిళలు, చిన్నారులు గాయాలపాలవుతున్నారని సీపీఎం పట్టణ కార్యదర్శి లిక్కి బాలరాజు అన్నారు.
సింగరేణి కొత్తగూడెం ఏరియాలో రోజురోజుకు కార్మిక కుటుంబాలపై కోతుల దాడులు ఎక్కువవుతున్న నేపథ్యంలో కోతుల దాడి నుండి రక్షించాలని స్థానిక నాయకులు మందుల జయరాజు ఆధ్వర్యంలో ఏరియా జీఎం శాలెం రాజును సోమవారం క�
వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజ్ పల్లి లో కోతుల బెడద ఎక్కువగా ఉండడంతో గ్రామస్తులంతా ఏకమై కోతులను తరిమేందుకు నడుం కట్టారు. గ్రామంలోని అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో అంతా ఏకమై కోతులను గ్రామం నుండి తరిమి
కోతులు, కుక్కల భారీ నుండి ప్రజలను కాపాడాలని, అవి చేసే దాడుల్లో పట్టణ ప్రజలు తీవ్ర గాయాలై ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల్ సభ్యుడు మునిగడప వెంకటేశ్వర్లు, గిరిజన సమాఖ్య
గోదావరిఖని జవహర్ నగర్ లో గల సింగరేణి క్రీడా మైదానంలో మర్కటాల సమూహం చూస్తున్నారుగా... శనివారం ఉదయం వాకింగ్ కు వచ్చిన వాకర్లపై వానరాలు విరుచుకపడ్డాయి. దీనితో గత్యంతరం లేక వాకర్స్ భయం తో బతుకు జీవుడా అంటూ వె�
Man Throws Axe At Monkeys, Slashes Son's Neck | ఇంటి ఆవరణలోకి వచ్చిన కోతుల వల్ల కుమారుడికి హాని కలుగుతుందని వ్యక్తి భావించాడు. తరిమేందుకు కోతులపైకి గొడ్డలి విసిరాడు. అయితే రెండేళ్ల కుమారుడి మెడ తెగడంతో ఆ బాలుడు మరణించాడు.
కోతుల దాడిలో గాయపడ్డ వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పెరికవేడులో గురువారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దూరిశెట్టి మల్లమ్మ(75) ఈ నెల10న
చేనులో నుంచి కోతులను తరిమికొట్టబోయి ఓ రైతు ప్రమాదవశాత్తు వ్యవసాయబావిలో పడి రైతు మృత్యువాతపడ్డాడు. నెక్కొండ మండలం మడిపెల్లి శివారు తేజావత్ తండాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్ర�
Monkeys push Girl off roof | మేడపై చదువుతున్న బాలికపై కోతులు దాడి చేశాయి. భయంతో ఆమె మేడ అంచు వద్దకు వెళ్లింది. ఈ నేపథ్యంలో ఒక కోతి ఆ బాలికను తోసేసింది. కింద పడిన ఆమె తీవ్రంగా గాయపడి మరణించింది.
గ్రేటర్లో వీధి కుక్కల బెడదతో పాటు కోతుల సమస్య జీహెచ్ఎంసీకి తలనొప్పిగా మారింది. వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లే.. కోతుల బెడద నుంచి రక్షించాలని బాధితులు ఇటీవల బల్దియా టోల్ ఫ్రీ నంబర్కు,
Monkeys Shot Dead | ఒక గ్రామంలో కోతుల బెడదను నివారించేందుకు ఏకంగా వాటిని కాల్చి చంపారు. సుమారు 17 కోతులు కాల్పుల్లో మరణించాయి. మరికొన్ని తీవ్రంగా గాయపడ్డాయి. ఈ విషయం తెలిసిన అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు.