ముంబై : 2013లో ముంబైలోని శక్తి మిల్స్లో ఫోటో షూట్ కోసం ఓ వ్యక్తితో కలిసి వెళ్లిన 22 ఏండ్ల ఫోటో జర్నలిస్ట్పై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన కేసులో ముగ్గురు దోషులకు కిందికోర్టు విధించిన మరణ శిక్షన
బెంగళూర్ : లైంగిక వేధింపులకు పాల్పడుతున్న తండ్రిని స్నేహితులతో కలిసి అంతమొందించిన టీనేజర్ సహా ముగ్గురు మైనర్లను బెంగళూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన తండ్రి దీపక్ (45) లైంగికంగా వేధ
అహ్మదాబాద్ : హోటల్ రూంలో ముగ్గురు వ్యక్తులు తనను వేధింపులకు గురిచేసి దాడికి పాల్పడ్డారంటూ యువతి కంట్రోల్ రూంకు ఫోన్ చేయగా పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అహ్మదాబాద్లోని ఎస్జీ ర�
ముంబై : మహారాష్ట్రలోని థానే జిల్లాలో 40 ఏండ్ల వ్యక్తి ఓ మైనర్ బాలిక(14)ను అపహరించి ఆపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. భివాండి తాలూకాలో ఆదివారం ఈ ఘటన జరగ్గా గురువారం నిందితుడిని పోలీ
లక్నో : ఉత్తర్ ప్రదేశ్లో కలకలం రేపిన 16 ఏండ్ల బాలిక హత్యాచార కేసులో 35 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని, బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని విప�
జైపూర్ : మహిళలు, బాలికలపై లైంగిక దాడి ఘటనలకు బ్రేక్ పడటం లేదు. తాజాగా రాజస్ధాన్లోని కోట జిల్లా కొటువ గ్రామంలో ఆరేండ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో ప్రైవేట్ ట్యూటర్ను అరెస్ట్ చే
న్యూఢిల్లీ : మేనకోడలి(18)పై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి(38)ని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన గ్రేటర్ నోయిడాలోని కస్నాలో జరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్లో జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం�
ముంబై : మహిళపై లైంగిక దాడి యత్నం విఫలం కావడంతో ఆమెను దారుణంగా హతమార్చిన కిరాతకుడి ఉదంతం ముంబైలోని ఘట్కోపర్లో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నవంబర్ 1న ఘట్కోపర్ ప్రాంతంలో�
లక్నో : సామూహిక లైంగిక దాడి కేసులో సమాజ్వాదీ పార్టీకి చెందిన మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతి, ఆయన అనుచరులు ఇద్దరికి న్యాయస్ధానం యావజ్జీవ శిక్ష విధించింది. మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతితో పాటు