జైలర్ (Jailer) చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohan Lal) కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మోహన్ లాల్ లుక్ షే�
ప్రముఖ మలయాళ నటుడు మోహన్లాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం నోటీసులు జారీచేసింది. పురాతన వస్తువుల డీలర్ మాన్సన్ మవుక్కల్కు సంబంధించిన మనీ ల్యాండరింగ్ కేసులో
మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ మంచి కథలతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాడు. ఆయన చివరిగా దృశ్యం 2 చిత్రంతో ప్రేక్షకులని పలకరించాడు. ఈ చిత్రం ఓటీటీలో విడుదలై పెద్ద విజయం సాధించింది. ఇక ఇప్
మాలీవుడ్ సూపర్ స్టార్స్ మమ్ముట్టి,మోహన్ లాల్ యూఏఈ నుండి అరుదైన గౌరవం అందుకున్నారు. యుఏఈ ప్రభుత్వం మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు నటులకు గౌరవప్రదమైన యూఏఈ గోల్డెన్ వీసా ప్రకటించింది. ఇది తొలి
కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకి సౌత్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్స్తో మంచి సాన్నిహిత్యం ఉంది. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్ని ఏకవచనంతో పిలిచే మిత్రుత్వం ఉంది. సినీ పరిశ్రమకు చెందిన స్టార
మనోశారీరక శక్తుల్ని అనుసంధానిస్తూ మహోన్నత జీవనానికి సాధనంగా యోగాను అభివర్ణిస్తారు. అనాదిగా భారతీయ సాంస్కృతిక, ధార్మిక జీవితంలో భాగమైన యోగా నేడు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యప్రదాయినిగా భాసిల్లుతోంది. సినీ
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ దగ్గర బడా విజయం సాధించిన దృశ్యం. ఈ చిత్రానికి సీక్వెల్గా దృశ్యం 2 తెరకెక్కించారు. కరోనా వలన ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అ
మోహన్లాల్ కథానాయకుడిగా నటిస్తున్న మలయాళ చిత్రం ‘మరక్కర్’. పోర్చుగీసువారిని ఎదురించి పోరాడిన నావికాధికారి కుంజాలీ మరక్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందే జాతీయ అవార్డులను అందు�
మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలో జీతూ జోసెఫ్ తెరకెక్కించిన చిత్రం దృశ్యం 2. కరోనా కారణంగా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం అతి పెద్ద విజయం సాధించింది. విమర్శకుల ప్రశంసలను సైతం గెలుచుకున్న ఈ మూవీని పల
కరోనా సెకండ్ వేవ్ వలన చాలా సినిమాలు వాయిదా పడుతుంటే మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ మాత్రం తన తాజా చిత్ర డేట్ను ప్రకటించి ఆశ్చర్యపరిచారు. కొద్ది రోజుల క్రితం దృశ్యం 2 అనే సినిమాతో ఎంతగానో అల�
దర్శకుడి మస్తిష్కం నుంచే సినిమాకు అంకురార్పణ జరుగుతుంది. సినిమా కళకు సృజనాత్మక సారథిగా నిర్దేశకుడిని అభివర్ణిస్తారు. అందుకే మెగాఫోన్ పట్టాలని చాలా మంది కలలు కంటుంటారు. ఇందుకు సినీ తారలు మినహాయింపేం క�
ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. వీటిలో తెలుగు, తమిళం, మలయాళ భాషలకు చెందిన పలు సినిమాలు సత్తా చాటాయి. తెలుగు సిన�
మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలలో జీతూ జోసెఫ్ తెరకెక్కించిన చిత్రం దృశ్యం 2. విభిన్నమైన థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులని అలరించడమే కాకుండా విమర్శకుల ప్రశంస
ఏడేళ్ల క్రితం వచ్చిన దృశ్యం సినిమాకు సీక్వెల్గా జీతూ జోసెఫ్ దృశ్యం 2 అనే చిత్రం తెరకెక్కించిన విషయం తెలిసిందే. మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 19న అమెజాన్లో విడుద