త్వరలోనే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన సీనియర్ పేసర్ మహ్మద్ షమీ లేకపోవడం రోహిత్ సేనకు పెద్ద ఎదురుదెబ్బ అని ఆసీస్ హెడ్కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ అభిప్రాయ
ప్రస్తుతం గాయం నుంచి పూర్తిగా కోలుకున్నానని, దేశవాళీ టోర్నీ రంజీల్లో ఆడి ఫిట్నెస్ నిరూపించుకోవడం ద్వారా ఆస్ట్రేలియా సిరీస్ సిద్ధమవుతానని భారత సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ పేర్కొన్నాడు.
టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ 2018లో తనపై వచ్చిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు, భార్య నమోదు చేసిన గృహహింస కేసు కారణంగా మానసికంగా చితికిపోయాడా? అంటే అవుననే అన్నాడు అతడి స్నేహితుడు ఉమేశ్ కుమార్. ఇటీవ�
Mohammed Shami: సానియా మీర్జాతో పెళ్లి గురించి వస్తున్న పుకార్లను క్రికెటర్ షమీ కొట్టాపారేశారు. ఒకవేళ మీకు ధైర్యం ఉంటే, అప్పుడు మీరు వెరిఫైడ్ పేజీ నుంచి కామెంట్ చేయాలన్నారు. ఆ వ్యాఖ్యలకు తాను సమాధానం ఇవ�
Sania Mirza: క్రికెటర్ షమీని సానియా మీర్జా పెళ్లాడబోతున్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపిస్తున్నాయి. ఈ వార్తలపై సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పందించారు. ఆ వార్తలన్నీ ఉత్తవే అని పేర్కొన్నారు.
IPL 2024 | వన్డే వరల్డ్ కప్ తర్వాత కాలి గాయంతో జాతీయ జట్టుకు దూరమైన మహ్మద్ షమీ.. ఇప్పటికే ఐపీఎల్ మిస్ కాగా తాజాగా అతడు జూన్లో జరుగబోయే ఐసీసీ టీ20 ప్రపంచకప్ కూడా మిస్ కానున్నట్టు జై షా అన్నాడు. అయితే టీమిండ
భారత స్పీడ్స్టర్ మహమ్మద్ షమీ త్వరలో రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) తరఫున పశ్చిమబెంగాల్లో పోటీ చేసే చాన్స్ ఉంది. కుడికాలి చీ�
టీమ్ఇండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ మోకాలికి శస్త్రచికిత్స జరిగింది. నిరుడు స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్లో 7 మ్యాచ్ల్లోనే 24 వికెట్లు పడగొట్టి.. భారత జట్టు ఫైనల్కు చేరడంలో ప్రధాన పాత్ర పోషించి�
mohammed shami | స్టార్ క్రికెటర్ మహ్మద్ షమీ (mohammed shami ) ఆసుపత్రిలో చేరారు. గతేడాది వన్డే వరల్డ్ కప్లో షమీ గాయపడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన క్రికెట్కు దూరమయ్యారు.
భారత సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ.. ఐపీఎల్కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చీలమండ గాయం కారణంగా చాన్నాళ్లుగా జట్టుకు దూరంగా ఉన్న 33 ఏండ్ల షమీ.. త్వరలోకాలికి శస్త్రచికిత్స చేయించుకోనున్నాడు.
Mohammed Shami: గతేడాది వన్డే వరల్డ్కప్లో భాగంగా భారత్ వరుస విజయాల వెనుక ఐసీసీ హస్తం ఉన్నదని, ఐసీసీ వాళ్లకు ప్రత్యేక బంతులను కేటాయించిందని పాక్ మాజీ ఆటగాడు హసన్ రాజా కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.