భారత సీనియర్ స్పీడ్స్టర్ మహమ్మద్ షమీకి బెదిరింపులు ఎదురయ్యాయి. ఇప్పటికే టీమ్ఇండియా చీఫ్ కోచ్ గౌతం గంభీర్కు ఇదే తరహాలో బెదిరింపులు రాగా, తాజాగా షమీకి రాజ్పుత్ సింధార్ అనే వ్యక్తి మెయిల్ ద్వ�
Rohit Sharma | ఐపీఎల్ ముగిసిన తర్వాత టీమిండియా ఇంగ్లాండ్లో పర్యటించనున్నది. జూన్ నుంచి ఆతిథ్య జట్టుతో ఐదు టెస్టుల సిరీస్ ఆడనున్నది. ఆ తర్వాత భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్తుంది. వన్డే, టీ20 సిరీస్లో ఆడు�
బ్యాటర్లు ఆధిపత్యం చెలాయించే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో 18వ సీజన్కు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బౌలర్లకు శుభవార్త చెప్పింది. బంతికి లాలాజలం (ఉమ్మి) రాయడంపై ఉన్న నిషేధాన్ని ఎత్�
టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం ఉండటం లేదని, అది పాపమని వ్యాఖ్యానించి వార్తల్లో నిలిచిన ఆలిండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షహాబుద్దీన్ మరోసారి అతడిని టార్గె
Mohammed Shami | టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కూతురు హోలీ వేడుకల్లో పాల్గొనగా.. ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్ రజ్వీ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అది చట్టవిరుద్ధమని.. షరియత్కు వ్యతిర�
టీమ్ఇండియా క్రికెటర్లను లక్ష్యంగా చేసుకుంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఇటీవలే కెప్టెన్ రోహిత్శర్మపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి శమా మహమ్మద్ నోరు పారేసుకోగా, తాజాగా మహమ్మద�
Mohammed Shami: షమీ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో 200 వికెట్లు తీసుకున్నాడు. అత్యంత తక్కువ బంతుల్లో ఆ రికార్డును అందుకున్నాడు. మరో వైపు చాంపియన్స్ ట్రోఫీ లో బంగ్లాదేశ్ 200 స్కోరు దాటింది.
Mohammed Shami | చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య దుబాయి వేదికగా మ్యాచ్ జరుగుతున్నది. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ శాంటో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 2023 తర్వాత తొలిసారిగ�
Mohammed Shami | ఇంగ్లండ్తో మూడో టీ20లో తుది జట్టులో చోటుదక్కించుకున్న షమీ మూడు ఓవర్లు బౌలింగ్ చేసి వికెట్లేమీ తీయలేకపోయాడు. మ్యాచ్లో వికెట్ దక్కకపోయినా షమీ లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) ప్రశంసలు �
Mohammed Shami | భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచుల టీ20 సిరీస్లో భాగంగా మంగళవారం రాజ్కోట్ వేదికగా మూడో మ్యాచ్ జరుగనున్నది. ఈ మ్యాచ్లో అందరి దృష్టి ఫాస్ బౌలర్ మహ్మద్ షమీ పునరాగమంపైనే ఉన్నది. గత రెండు మ్�
IND vs ENG 2nd T20I | ఈ మ్యాచ్ కోసం టీమిండియా రెండు మార్పులు చేసింది. గాయాలు కావడంతో యువ ఆటగాళ్లు నితీశ్ కుమార్ రెడ్డి, రింకూసింగ్లను తుది జట్టు నుంచి తప్పించింది.
సొంతగడ్డపై పటిష్ట ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను అదిరిపోయే విజయంతో ఆరంభించిన యువ భారత జట్టు.. శనివారం రెండో పోరుకు సిద్ధమైంది. పొట్టి ఫార్మాట్లో వరల్డ్ చాంపియన్గా ఉన్న భారత జట్టు.. పటిష్ట ఇంగ్�
IND Vs ENG T20 Playing 11 | ఐదు మ్యాచుల సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్తో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో భారత్-ఇంగ్లాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ బుధవారం జరుగనున్నది. 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్ తర్వాత సీనియర్ ఫాస్ట్ బ