Mohammed Shami: షమీ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో 200 వికెట్లు తీసుకున్నాడు. అత్యంత తక్కువ బంతుల్లో ఆ రికార్డును అందుకున్నాడు. మరో వైపు చాంపియన్స్ ట్రోఫీ లో బంగ్లాదేశ్ 200 స్కోరు దాటింది.
Mohammed Shami | చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య దుబాయి వేదికగా మ్యాచ్ జరుగుతున్నది. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ శాంటో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 2023 తర్వాత తొలిసారిగ�
Mohammed Shami | ఇంగ్లండ్తో మూడో టీ20లో తుది జట్టులో చోటుదక్కించుకున్న షమీ మూడు ఓవర్లు బౌలింగ్ చేసి వికెట్లేమీ తీయలేకపోయాడు. మ్యాచ్లో వికెట్ దక్కకపోయినా షమీ లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) ప్రశంసలు �
Mohammed Shami | భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచుల టీ20 సిరీస్లో భాగంగా మంగళవారం రాజ్కోట్ వేదికగా మూడో మ్యాచ్ జరుగనున్నది. ఈ మ్యాచ్లో అందరి దృష్టి ఫాస్ బౌలర్ మహ్మద్ షమీ పునరాగమంపైనే ఉన్నది. గత రెండు మ్�
IND vs ENG 2nd T20I | ఈ మ్యాచ్ కోసం టీమిండియా రెండు మార్పులు చేసింది. గాయాలు కావడంతో యువ ఆటగాళ్లు నితీశ్ కుమార్ రెడ్డి, రింకూసింగ్లను తుది జట్టు నుంచి తప్పించింది.
సొంతగడ్డపై పటిష్ట ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను అదిరిపోయే విజయంతో ఆరంభించిన యువ భారత జట్టు.. శనివారం రెండో పోరుకు సిద్ధమైంది. పొట్టి ఫార్మాట్లో వరల్డ్ చాంపియన్గా ఉన్న భారత జట్టు.. పటిష్ట ఇంగ్�
IND Vs ENG T20 Playing 11 | ఐదు మ్యాచుల సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్తో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో భారత్-ఇంగ్లాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ బుధవారం జరుగనున్నది. 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్ తర్వాత సీనియర్ ఫాస్ట్ బ
ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం శనివారం భారత క్రికెట్ జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. ఈనెల 22 నుంచి మొదలవుతున్న సిరీస్ కోసం సీనియర్ సెలెక్షన్ కమిటీ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. గాయం కా�
IND vs ENG T20 Series | ఇంగ్లాండ్తో స్వదేశంలో జరుగనున్న టీ20 సిరీస్కు బీసీసీఐ శనివారం జట్టును ప్రకటించింది. ఇంగ్లాండ్తో ఈ నెల 22న ఐదు మ్యాచుల టీ20 సిరీస్ జరుగనున్నది. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ 14 నెలల తర్వాత మళ్లీ �
Mohammed Shami | భారత క్రికెట్ ప్రేమికులు త్వరలో ఒక శుభవార్త వినే ఛాన్స్ ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు టీమిండియా పేసర్ మహ్మద్ షమీ జట్టుకు అందుబాటులోకి వస్తాడని తెలుస్తోంది.
తీవ్ర వేదనను మిగిల్చిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ పరాభవం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న భారత క్రికెట్ జట్టు ఎదుట మరో కఠిన సవాల్! వచ్చే నెల పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరగాల్సి ఉన్న ప్రతిష్టాత్మక �
Champions Trophy 2025 | ఏడాది పాకిస్థాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరగనున్నది. ఈ మెగా ఈవెంట్కు బీసీసీఐ రేపో మాపో జట్టును ప్రకటించనున్నది. జట్టును ప్రకటించేందుకు ఈ నెల 12 వరకు అవకాశం ఉన్నది.
ఆస్ట్రేలియా పర్యటనలో సీనియర్ పేసర్ షమీని ఆడించి ఉంటే ఫలితం మరోలా ఉండేదని, తానైతే అతడిని తప్పకుండా ఆసీస్కు తీసుకెళ్లేవాడినని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు.
Champions Trophy 2025 | చాంపియన్స్ ట్రోఫీకి సమయం దగ్గరపడుతున్నది. ఈ క్రమంలో జట్టు కూర్పుపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొన్నది. మినీ వరల్డ్కప్గా భావించే.. ఈ మెగా టోర్నీ ఈ ఏడాది పాకిస్థాన్, యూఏఈ వేదికగా జరుగనున్నది. ఫిబ్ర�