ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం శనివారం భారత క్రికెట్ జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. ఈనెల 22 నుంచి మొదలవుతున్న సిరీస్ కోసం సీనియర్ సెలెక్షన్ కమిటీ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. గాయం కా�
IND vs ENG T20 Series | ఇంగ్లాండ్తో స్వదేశంలో జరుగనున్న టీ20 సిరీస్కు బీసీసీఐ శనివారం జట్టును ప్రకటించింది. ఇంగ్లాండ్తో ఈ నెల 22న ఐదు మ్యాచుల టీ20 సిరీస్ జరుగనున్నది. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ 14 నెలల తర్వాత మళ్లీ �
Mohammed Shami | భారత క్రికెట్ ప్రేమికులు త్వరలో ఒక శుభవార్త వినే ఛాన్స్ ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు టీమిండియా పేసర్ మహ్మద్ షమీ జట్టుకు అందుబాటులోకి వస్తాడని తెలుస్తోంది.
తీవ్ర వేదనను మిగిల్చిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ పరాభవం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న భారత క్రికెట్ జట్టు ఎదుట మరో కఠిన సవాల్! వచ్చే నెల పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరగాల్సి ఉన్న ప్రతిష్టాత్మక �
Champions Trophy 2025 | ఏడాది పాకిస్థాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరగనున్నది. ఈ మెగా ఈవెంట్కు బీసీసీఐ రేపో మాపో జట్టును ప్రకటించనున్నది. జట్టును ప్రకటించేందుకు ఈ నెల 12 వరకు అవకాశం ఉన్నది.
ఆస్ట్రేలియా పర్యటనలో సీనియర్ పేసర్ షమీని ఆడించి ఉంటే ఫలితం మరోలా ఉండేదని, తానైతే అతడిని తప్పకుండా ఆసీస్కు తీసుకెళ్లేవాడినని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు.
Champions Trophy 2025 | చాంపియన్స్ ట్రోఫీకి సమయం దగ్గరపడుతున్నది. ఈ క్రమంలో జట్టు కూర్పుపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొన్నది. మినీ వరల్డ్కప్గా భావించే.. ఈ మెగా టోర్నీ ఈ ఏడాది పాకిస్థాన్, యూఏఈ వేదికగా జరుగనున్నది. ఫిబ్ర�
ముంబైకి చెందిన యువ ఆఫ్స్పిన్ ఆల్రౌండర్ తనుష్ కొటియాన్కు భారత జట్టులో చోటు దక్కింది. మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో తనుష్ అతడి స్థానాన్ని భర్తీ చే�
Mohammad Shami: షమీ ఆల్రౌండ్ షోతో అదరగొట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో రెచ్చిపోయాడు. చండీఘడ్తో జరిగిన మ్యాచ్లో 17 బంతుల్లో 32 స్కోర్ చేశాడు. ఆ తర్వాత 13 డాట్ బాల్స్ వేశాడు.
IND Vs AUS | బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నది. అయితే, ఈ సిరీస్లో బౌలింగ్ భారమంతా మిస్టరీ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపైనే పడుతున్నది. ఈ క్రమంలో మాజీ కోచ్ రవిశ�
Mohammed Shami: షమీ రీ ఎంట్రీపై ఆసక్తి నెలకొన్నది. ప్రస్తుతం అతను రంజీలో రాణించాడు. ఇక సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలోనూ పర్ఫార్మ్ చేస్తున్నాడు. అయితే టీమిండియాతో అతను జతకట్టేందుకు.. బీసీసీఐ పెద్ద డెడ్�
Mohammed Siraj | దుబాయి వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం కొనసాగుతున్నది. టీమిండియా స్టార్ ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు పోటీపడి మరి కోట్లు కుమ్మరిస్తున్నాయి. ఇప్పటి వరకు బెంగళూరు రాయల్ ఛాలెం
ఏడాది తర్వాత ప్రొఫెషనల్ క్రికెట్కు రీఎంట్రీ ఇచ్చిన భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ మధ్యప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో నాలుగు వికెట్లతో సత్తాచాటాడు.
Mohammed Shami: రంజీ మ్యాచ్లో షమీ రాణించాడు. మధ్యప్రదేశ్లో జరుగుతున్న మ్యాచ్లో .. బెంగాల్ బౌలర్ తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీశాడు. దీంతో ఆ జట్టుకు 61 రన్స్ ఆధిక్యం లభించింది.