బర్మింగ్హామ్: భారత టెస్టు జట్టులో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్న హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్.. ఇక పరిమిత ఓవర్ల జట్టులోనూ ప్లేస్ పక్కా చేసుకోవాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నాడు. ఇందులో భాగంగా ఇం�
గతేడాది ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా అద్భుతంగా రాణించింది. ఐదు టెస్టుల సిరీస్లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్లో చివరిదైన టెస్టును ఎడ్జ్బాస్టన్లో శుక్రవారం నుంచి రెండు జట్లు ఆడనున్నాయి. �
మిడిలార్డర్లో గిల్, పంత్, విహారి మారుతున్న ముఖచిత్రం సుదీర్ఘ ఫార్మాట్లో టీమ్ఇండియా ముఖచిత్రం మారనుంది. దశాబ్దానికి పైగా జట్టులో కీలకమైన చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ స
వరుసగా 12వ టీ20లో విజయం ఆఖరి మ్యాచ్లో 6 వికెట్లతో లంక చిత్తు స్వదేశంలో టీమ్ఇండియాకు తిరుగులేదని మరోసారి తేటతెల్లమైంది. రోహిత్ శర్మ రెగ్యులర్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాక టీమ్ఇండియా వరుసగా మూడో సిరీ�
Mohammad Siraj | సిరాజ్ వేసే తొలి బంతి, అలాగే ఇన్నింగ్స్ చివరి బంతి రెండూ ఒకే ఎనర్జీతో వేస్తాడు. అలాంటి వారి కోసమే ప్రతి కెప్టెన్ ఎప్పుడూ ఎదురు చూస్తుంటాడు’ అని సన్నీ చెప్పాడు.