ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో ఖాదీ ఉత్పత్తి, అమ్మకాలు భారీగా పెరిగాయని, దీంతో గ్రామీణ భారతదేశంలోని వృత్తిదారులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ చైర్మన్ మ�
Sugar | ముంబై, సెప్టెంబర్ 5: దేశంలో చక్కెర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గత 15 రోజుల వ్యవధిలో చక్కెర ధరలు 3 శాతానికి పైగా పెరిగాయి. దీంతో పంచదార ధరలు ఆరేండ్ల గరిష్ఠానికి చేరాయి. ఈ పరిణామం దేశంలో ఇప్పటికే ఉన్న ఆహార ద్ర
ప్రజాస్వామ్య భారత్ను క్రమంగా నియంతృత్వ దేశంగా మార్చటమే మోదీ సర్కార్ లక్ష్యమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్' అన్న ఐడియాను గతంలో మూడు కమ
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చీఫ్ ఎస్కే మిశ్రా కోసం ‘చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆఫ్ ఇండియా’ (సీఐవో) అనే పదవిని మోదీ సర్కార్ సృష్టించబోతున్నది. దీనిపై కేంద్రం పెద్ద ఎత్తున మల్లగుల్లాలు పడుత
గత కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లే కాదు.. మాజీ ప్రధానుల పేర్లను సైతం మోదీ సర్కార్ తొలగిస్తున్నది. ‘నెహ్రూ మెమోరియల్ మ్యూజి యం, లైబ్రరీ’ (ఎన్ఎంఎంఎల్) పేరులో ‘నెహ్రూ’ పేరును తొలగిస్తూ..‘పీఎం మ్యూజియం, లైబ్ర�
అది డాటా బిల్లు కాదు.. దగా బిల్లు అని విపక్షాలు ముక్తకంఠంతో మండిపడుతున్నాయి. గోప్యత పేరుతో దేశ పౌరుల సమాచారాన్ని అపహరించేందుకు జరిగే కుట్రగా అభివర్ణిస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర �
బీజేపీకి వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు అగ్ని పరీక్షగా నిలవనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఓవైపు ఐక్యంగా ముందుకు వెళ్లేందుకు విపక్ష పార్టీలు ప్రయత్నాలు చేస్తు
67 ఏండ్ల చరిత్ర... 1.2 లక్షల మంది ఉద్యోగులు... దేశవ్యాప్తంగా రూ.46 లక్షల కోట్ల ఆస్తులు... కోట్లాదిమంది పాలసీదారులు... ప్రపంచంలోనే టాప్ బీమా సంస్థల్లో ఒకటిగా పేరు... ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ క�
రెజ్లర్ల ఆందోళనపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి పరుగులు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఢిల్లీలో ఓ కార్యక్రమానికి వచ్చిన �
RBI | రూ.2 వేల నోట్లను తమ బ్రాంచుల్లో మార్చుకొనేందుకు ఎలాంటి గుర్తింపు కార్డు, ఫారం నింపాల్సిన అవసరం లేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) వెల్లడించింది. ఈ మేరకు అన్ని బ్రాంచ్లకు శనివారం ఒక సర్క్యులర్
200 మంది ప్రదర్శనగా వెళ్తుంటే వారిని ఆపటానికి 2000 మంది పోలీసులు అడ్డం నిలిచారు. ఆ ప్రదర్శకులు సంఘవిద్రోహ శక్తులో, కరడుగట్టిన నేరస్థులో కాదు.. గౌరవ పార్లమెంటు సభ్యులు. గౌతమ్ అదానీ కుంభకోణంపై హిండెన్బర్గ్ న
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో మతవిద్వేషాలను రెచ్చగొడుతున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. గురువా రం ఆయన మహబూబాబాద్లో మీడియాతో మాట్లాడారు.
ప్రజలకు విద్యుత్తు సౌకర్యాన్ని దూరం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రచేస్తున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు. మహా శివరాత్రిని పురస్కరించుకొని శనివారం సూర్యాపేట సమీపం�