ఆప్తమిత్రుడు గౌతమ్ అదానీ కోసం ఇప్పటికే వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను కారుచౌకగా కట్టబెట్టిన ప్రధాని మోదీ.. దేశంలోనే అత్యంత రద్దీ ఎయిర్పోర్టులను కూడా ధారాదత్తం చేశారు. దీని కోసం నిబంధనలే మార్చారు.
అన్నింటా విఫలమైన మోదీ సర్కార్ను ఇంటికి పంపే సమయం ఆసన్నమైనదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాలనను విస్మరించి, ప్రత్యర్థి పార్టీల పాలిత రాష్ర్టాలపై కత్తి గట్టడ
రైలు కూత వినే భాగ్యానికి కం దనూలు ప్రజలు నోచుకోవడంలేదు. జిల్లా ప్రజలు దశాబ్దాలుగా రైలు రాక కోసం నిరీక్షిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం లో ఎక్కడైనా తమ జిల్లా గురించి ప్రస్తావన వస్తుందా అని
కృష్ణా నదీ జలాల కోసం, ప్రాజెక్టుల మంజూరు కోసం విభజన చట్టంలోని హామీల అమలు కోసం ప్రగతి పథంలో తెలంగాణను మరింత ముందుకు నడిపేందుకు అవసరమైన నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసి�
Modi sarkar | ఉత్తరప్రదేశ్, బీహార్ కలిస్తే కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని ఎలా దించొచ్చని అనుకుంటున్నారా.. అవును ఆ రెండు రాష్ట్రాల్లో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడంతోనే బీజేపీ ఎన్డీయే సర్కార్ను
దళితులు లబ్ధిదారులు కాదు.. హక్కుదారులు రాష్ట్ర పథకాలతో మోదీ సర్కార్కు చెమటలు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కల్వకుర్తిలో లబ్ధిదారులకు వాహనాలు పంపిణీ కల్వకుర్తి, జూన్ 20: బలమైన సామాజిక వి
హక్కుల హననంలో మరో కొత్త అధ్యాయానికి కేంద్రంలోని మోదీ సర్కార్ తెరలేపింది. కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యాలయం (ఢిల్లీ) నుంచి రిపోర్ట్ చేసే జర్నలిస్టులకు ఇచ్చే అధికారిక గుర్తింపు (అక్రెడిటేషన్) విషయంలో ఇట
న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ.. వ్యాక్సిన్ల కొరత అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే కోవిడ్ టీకాల కొరత ఏర్పడినట్లు ఆమె ఆరోపించారు. ప్