తెలంగాణ రాష్ట్రం అవతరించిన తొమ్మిదేండ్లలో ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని, మహేశ్వరం నియోజక వర్గాన్ని ఒక ప్రత్యేక విజన్తో విద్యా హబ్గా మారుస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇ�
Model School Teachers | బదిలీల కోసం ఎంతో ఆశగా వేచిచూస్తున్న మోడల్ స్కూల్ టీచర్లకు పాఠశాల విద్యాశాఖ చెప్పింది. టీచర్ల బదిలీల షెడ్యూల్ను ఖరారుచేసి, విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవ�
దేశంలో ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ బ్లాక్స్లలో కేంద్రీయ, నవోదయ విద్యాలయాల స్థాయిలో విద్యను అందించే ఉద్దేశంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం 2013లో మాడల్ స్కూల్స్ను స్థాపించింది. వీటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్
పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, గురుకులాలు, మాడల్ స్కూళ్లు అద్భుత ప్రగతి సాధించడం పట్ల పీఆర్టీయూ టీఎస్ హర్షం వ్యక్తం చేసింది. ప్రైవేట్ స్కూళ్లతో పోల్చితే ఉత్తీర్ణత శాతం ఆశాజనకంగా ఉ
మాడల్ స్కూళ్ల టీచర్ల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ వారం రోజుల్లో విడుదల కానున్నదని పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్రెడ్డి, ప్రధానకార్యదర్శి బీరెల్లి కమలాకర్రావు తెలిపారు.
రాష్ట్రంలోని మాడల్ స్కూళ్లలో సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్ష ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా జరగనున్నది. ఈ పరీక్షకు 70,041 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్�
బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ చొరవతో రూపురేఖలు మార్చుకుంటున్నది. కోట్లాది రూపాయల నిధులతో
పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా విద్యాశాఖ అధికారులు దృష్టి సారించారు. పరీక్షల్లో మంచి గ్రేడ్ సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. ఏప్రిల్ 3 నుంచి వార్షిక పరీక్షలను నిర్
ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివే విద్యార్థులకు సర్కార్, రాష్ట్ర విద్యాశాఖ శుభవార్త ప్రకటించింది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో(జడ్పీ, మోడల్ స్కూల్స్) పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల దృష్టిలో ఉం�
పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనకు ఆదిలాబాద్ జిల్లాలోని జడ్పీ, కేజీవీబీ, మోడల్ స్కూళ్లు, గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు ప్రత్యే శ్రద్ధ చూపుతున్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు మన బడి’ పనులను మంగళవారం వరకు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అన్నారు.
గతంలో చెట్ల కింద చదువులు.. కూలిపోతున్న తరగతిగదులు.. కనీస సౌకర్యాలు లేని టాయిలెట్లు.. తాగునీటికి ఇక్కట్లు.. ఇరుకిరుకు గదుల్లో విద్యార్థులు ఇవీ సర్కార్ బడుల దుస్థితి. ప్రస్తుతం కార్పొరేట్ స్కూళ్లను తలదన్న
‘దశపుత్ర సమా కన్యా దశపుత్రాన్ ప్రవర్ధయాన్/ యత్ఫలం లభతే మర్త్యస్తల్లభ్యం కన్యయౌకయా’ అన్నారు పూర్వీకులు. ఒక కుమార్తె పది మంది కుమారులకు సమానం. పది మంది కుమారులను పెంచిన సత్ఫలితం ఒక బాలికను పెంచితే లభిస్
జిల్లాలో మొత్తం ఆరు మోడల్ స్కూళ్లలో 2119 మంది బాలురు, 1894మంది బాలికలు.. మొత్తంగా 4013 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఏటా ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతిలో 100 సీట్లు భర్తీ చేస్తున్నారు.ఇందు కోసం ప్రవేశ పరీక్ష నిర్వ�