ఫలితాల్లో సిద్దిపేట జిల్లా ఫస్ట్, హైదరాబాద్ లాస్ట్ బాలురతో పోలిస్తే 4.84 శాతం బాలికలదే పైచేయి సత్తాచాటిన గురుకులాలు.. ప్రైవేట్ కన్నా మెరుగ్గా ఎస్సెస్సీ ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబితహైదరాబాద్, జూన్
శరవేగంగా మన ఊరు – మన బడి కార్యక్రమం 30వ తేదీలోపు పనులు పూర్తిచేసేలా ఆదేశాలు హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): సర్కారు స్కూళ్లను సమగ్రంగా మార్చే మన ఊరు – మనబడి కార్యక్రమ పనులు ఊపందుకొన్నాయి. మొదటి విడతల
ఆంగ్లంలో 72 పద్యాల రచన నందిపేట మోడల్ స్కూల్ విద్యార్థుల ఘనత పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి సబిత ఇంద్రారెడ్డి హైదరాబాద్, ఫిబ్రవరి 2 : ప్రభు త్వ పాఠశాలల పిల్లలు తెలుగులో పద్యాలు పాడటం కామన్. అదే ఇంగ్లిష�
ఫిబ్రవరి 8 నుంచి దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 16, 17 తేదీల్లో ప్రవేశ పరీక్ష షెడ్యూల్ను విడుదల చేసిన అధికారులు హైదరాబాద్, జనవరి 29 : రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో (మోడల్ స్కూల్స్) 2022-23 విద్యాసంవత్సర ప్రవేశాల షె
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్స్, హాస్టల్స్ లో పనిచేస్తున్న కేర్ టేకర్, ఏఎన్ఎం, హాస్టల్ వర్కర్ల వేతనాలు పెంచాలని కోరుతూ ప్రోగ్రెసివ్ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ( PMTA TS) రాష్ట్ర అధ
గుండాల : మండలంలోని ఆదర్శ పాఠశాలలో 6, 7, 8, 9, 10 తరగతుల్లో ఖాళీల భర్తీకి శనివారం జరి గిన ప్రవేశ పరీక్ష సజావుగా ముగిసింది. గుండాల ఆదర్శ స్కూల్లో 6వ తరగతిలో 100 సీట్లు ఖాళీలుండగా 69 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 5
శంషాబాద్ రూరల్:బాసర ట్రిపుల్ ఐటీకి తెలంగాణ మోడల్స్కూల్ విద్యార్థులు ఎంపికయినట్టు పాలమాకుల మోడల్ పాఠశాల ప్రిన్సిపల్ విష్ణుప్రియ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని చిన్నగ
మహేశ్వరం: ఈనెల 21న మోడల్స్కూల్ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపాల్ ధనుంజయ్ తెలిపారు. 6వతరగతి ప్రవేశాలకు ఉదయం 10గంటలనుండి 12 గంటల వరకు, 7,10వ తరగతి ప్రవేశాలకు 2గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు
హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్స్ అడ్మిషన్ టెస్ట్ -2021 ఆగస్టు 21 న జరగనుంది. క్లాస్ VI అడ్మిషన్ల ప్రవేశ పరీక్షలు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అదేవిధంగా VII నుండి X వ తరగతి వరకు ప్రవేశాలకు మధ్యాహ్న
నూతన వేతనాలు అమలుచేస్తూ విద్యాశాఖ జీవో రాష్ట్రంలో 3 వేల మంది బోధనా సిబ్బందికి లబ్ధి హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): మోడల్ స్కూళ్ల బోధనాసిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచింది. వీరికి 30% పీఆర్సీ �
గడువు పొడిగింపు | ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. వచ్చే 20 వరకు దరఖాస్తు గడువును పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.