ఒకటో తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఆచరణలో మాత్రం అలసత్వం ప్రదర్శిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు.
70 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న పాఠశాల అది. ఎందరో ప్రముఖులకు బాల్యంలో ప్రాథమిక విద్యను అందించిన ప్రైమరీ స్కూలు అది. గడిచిన కొన్నేళ్ల వరకూ నిండా విద్యార్థులతో కళకళలాడిన సరస్వతీ నిలయమది.
2024-25 విద్యాసంవత్సరానికి తెలంగాణ మాడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవే శాలకు ఈ నెల 31 వరకు ఆన్లైన్లో దరఖా స్తు చేసుకో వాలని సొసైటీ అడిషనల్ డైరెక్టర్ ఎస్ శ్రీనివాసాచారి తెలిపారు.
Model Schools | రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. నేటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు అర్హత గల విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
రాష్ట్రంలోని మాడల్ స్కూళ్లలో ప్రవేశ పరీక్ష హాల్టికెట్లు సోమవారం విడుదలకానున్నాయి. telanganams. cgg.gov.in వెబ్సైట్ నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని మాడల్ స్కూల్స్ సొసైటీ డైరెక్టర్ శ్రీనివాసచార�
ఒకటో తేదీనే ఉద్యోగుల వేతనాలేశాం. పెన్షన్లను రిటైర్డ్ ఉద్యోగుల ఖాతాల్లో జమచేశాం. ఇది సీఎం నుంచి మొదలుకొంటే మంత్రుల వరకు ప్రభుత్వవర్గాల ప్రకటన. కానీ ఈ హామీ.. ప్రకటనలు పూర్తిస్థాయిలో అమలుకావడం లేదని క్షేత�
పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడానికి జడ్పీ, కేజీబీవీ, మోడల్ స్కూల్స్, గిరిజన ఆశ్రమోన్నత, గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. మార్చి 18వ తేదీన నిర్వ�
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఆగమేఘాల మీద ఉత్తర్వులు జారీ చేయడంపై విమర్శలు వెల్లువ్తెతున్నాయి.
తెలంగాణ మాడల్ స్కూళ్ల (ఆదర్శ పాఠశాల)లో 6, 7, 10 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఈ నెల 12 నుంచి ఫిబ్రవరి 22 వరకు http://telan ganams.cgg.gov. in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని మాడల్ స్కూల్స్ డైరెక్టర్ రమణకుమార్ తెలిపారు. ప్
మాడల్ స్కూళ్లను తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూళ్లుగా మార్చి అభివృద్ధి చేయాలని ప్రోగ్రెసివ్ మాడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీశ్ కోరారు.
సర్కారు బడుల్లో సకల సౌకర్యాలు కల్పించి మెరుగైన విద్యనందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, నిరుపేద విద్యార్థుల కడుపు నింపేందుకు మరో పథకాన్ని తీసుకొస్తున్నది. ప్రభుత్వ, ఎయిడెడ్, మోడల్ పాఠశాలలతో పాటు మదర్సాల్
హాస్టళ్ల డైట్ చార్జీలను పెంచుతూ తెలంగాణ సర్కార్ విద్యార్థులకు తీపి కబురు అందించింది. స్వరాష్ట్రంలో సకల సౌకర్యాలు కల్పిస్తూ కార్పొరేట్ స్థాయిలో విద్యనందిస్తున్న విషయం తెలిసిందే.