మాడల్ స్కూల్ టీచర్లు ప్రభుత్వ ఉపాధ్యాయులే. వీరు కూడా విద్యాశాఖ కిందే పనిచేస్తున్నారు. కానీ, ప్రభుత్వ ఉపాధ్యాయుల తరహాలో వీరికి ఒకటో తేదీన వేతనాలు అందడంలేదు.
Model Schools | రాష్ట్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్స్లో సీట్ల భర్తీకి ఈ నెల 27న ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నట్లు డైరెక్టర్ శ్రీనివాసచారి ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలో సమయానికి జీతాలు రాక పలు విభాగాల్లో ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రెండు నెలల నుంచి జీతాలు ఎప్పుడు పడుతాయో తెలియడంలేదని ఆర్టీసీ నాన్ఆపరేషన్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ నెల
మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని సమ్మె నోటీసు ఇచ్చినా ప్రభుత్వం స్పందించడం లేదని ప్రోగ్రెసివ్ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (పీఎంటీఏ-టీఎస్) రాష్ట�
తెలంగాణ మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదు. దీంతో ఇప్పటికే పలు పర్యాయాలు వారు ఆందోళన చేసిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలని, లేన�
మాడల్ స్కూళ్లు వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. తరగతి గదులు లేక, భవన నిర్మాణాలు అసంపూర్తిగా ఉండటంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాకుండా కోటి రూపాయల వరకు విద్యుత్తు బిల్లుల బకాయిలున్నాయి. 170 మా�
వచ్చే విద్యా సంవత్సరం నుంచి మోడల్ స్కూళ్ల తరహాలో బీసీ గురుకులాల్లో కూడా పదోతరగతి తరువాత నేరుగా ఇంటర్ ప్రవేశాలు కల్పిస్తామని, విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేస్తామని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
రాష్ట్రంలోని మాడల్ స్కూళ్లలో టీచర్ల కొరతను తీర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలంగాణ మాడల్ స్కూల్స్ డైరెక్టర్ శ్రీనివాసాచారి ఒక ప్రకటనలో తెలిపారు. ‘17 మాడల్ స్కూళ్లలో జీరో టీచర్లు�
రాష్ట్రంలో 194 మాడల్ స్కూళ్లు ఉండగా, వీటిలో 17 స్కూళ్లల్లో ఒక్కరంటే ఒక్క టీచర్ కూడా లేరు. దీంతో ఈ స్కూళ్లు జీరో టీచర్లతోనే నడవనున్నాయి. విద్యార్థుల్లేక టీచర్లు లేరని అనుకుంటే పప్పులోకాలేసినట్లే. విద్యార్�
రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో (Model Schools) పనిచేస్తున్న దాదాపు మూడు వేల మంది టీచర్ల చిరకాల వాంఛ ఎకేలకు నెరవేరింది. 11 ఏండ్లుగా ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురుచూస్తున్న టీచర్ల కోరక ఫలించనుంది.
తెలంగాణ మోడల్ సూల్ ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాను రూపొందించి, 2023 నాటి మార్గదర్శకాల ప్రకారం బదిలీలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. బదిలీలకు పాయింట్లను లెకించే ముందు పాఠశాలలో చేరిన తేదీని పరిగణనలోక
వారంతా చిరుద్యోగులు. ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్నామన్న పేరే తప్ప ఉద్యోగ భద్రత ఉండదు. నెలంతా పనిచేస్తే వచ్చేది రూ.15 నుంచి 20వేల లోపే. శ్రమదోపిడీకి చిరునామాగా మారిన కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను