రాష్ట్రంలోని మాడల్ స్కూల్స్ను పాఠశాల విద్యలో విలీనం చేయాలని.. 010 పద్దు ద్వారా వేతనాలు అందించాలని ప్రోగెస్సివ్ మాడల్ స్కూల్ టీచర్స్ అసొసియేషన్ అధ్యక్షుడు తరాల జగదీశ్ డిమాండ్ చేశారు.
సిద్దిపేట జిల్లా బెజ్జంకిలోని మోడల్ స్కూల్ ఇన్చార్జి ప్రిన్సిపాల్, పీఈటీలపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, పిల్లలు పాఠశాల ఎదుట సోమవారం బైఠాయించి ఆందోళన దిగారు. పీఈటీ కనకారెడ్డి అసభ్యంగా ప్రవర్�
రేవంత్ పాలన చేతకాకపోతే పదవి నుంచి దిగిపోవాలని.. నీ వల్ల విద్యావ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిందని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన గుండుమాల్ మండల కేంద్రంలో ని మోడల్ స్
నిజామాబాద్ జిల్లాలో మొత్తం 10 మోడల్ స్కూళ్లు(ఆదర్శ పాఠశాలలు) ఉన్నాయి. అందులో ఓ మోడల్ స్కూల్లో అంతులేని అవినీతి వెలుగు చూసింది. ఇక్కడ పని చేస్తున్న బాధ్యుడొకరు పిల్లల పేరుతో మధ్యాహ్న భోజనంలో అప్పనంగా అ
మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులను అందుబాటులోకి తీసుకురావాలన్న తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రయత్నాలు సఫలీకృతమవుతున్నాయి. 2026-27 విద్యాసంవత్సరంలో బోర్డు తీసుకొచ్చిన ‘అకౌంటెన్సీ కోర్సు’ హాట్కేక్ను
మాడల్ స్కూల్ టీచర్ల సుదీర్ఘ పోరాటం ఫలించింది. పూర్వ ఉపాధ్యాయులతో సమానంగా సర్వీస్, వేతనం అందనున్నది. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నోషనల్ సర్వీస్ ఫైల్పై సంతకం చేయడంతో మార్గం సుగమమైంది. తద్వ�
ప్రతి విద్యార్థీ చదువులో ఉన్నత స్థాయికి ఎదగాలని మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్ (ఏడీ) ఎస్.శ్రీనివాసచారి ఆకాంక్షించారు. అందుకోసం ఎంఈవోలు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు అవిరళ కృషి చేయాలని సూచించారు. క్యాంప
రాష్ట్రంలో మాడల్ స్కూల్స్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్ష రద్దుచేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి గురుకుల సెట్ ద్వారా మాడల్ స్కూల్స్లోని సీట్లు భర్తీచ�
మాడల్ స్కూల్ టీచర్లు ప్రభుత్వ ఉపాధ్యాయులే. వీరు కూడా విద్యాశాఖ కిందే పనిచేస్తున్నారు. కానీ, ప్రభుత్వ ఉపాధ్యాయుల తరహాలో వీరికి ఒకటో తేదీన వేతనాలు అందడంలేదు.