వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు తెరిచే సమయానికే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించేందుకు విద్యాశాఖ్య ముందస్తు చర్యలు తీసుకుంటున్నది. ఈ మేరకు పుస్తకాలు జిల్లా బుక్ డిపోకు రాగా వాటిని ఆయా మండల విద్యాధి
ప్రైవేటు బడి ఫీజు భారమైంది. అక్షరాలు దిద్దించడానికే లక్షలు దాటింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరీ క్రమం తప్పుతున్నది. ఫలితంగా పిల్లల చదువు తల్లిదండ్రులకు భారంగా మారుతున్నది. తల్లిదండ్రుల ఆశలను అవకాశ�
మోడల్ సూల్ ఆరో తరగతితోపాటు 7 నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాల కోసం నిర్వహించిన అర్హత పరీక్ష ప్రశాంతంగా జరిగింది. విద్యార్థుల కోసం రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు. పాత హౌజింగ్ బోర్డులోని సరస్వతీ శిశుమందిర్
Entrance Exam | నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని ప్రభుత్వ మోడల్ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు పాఠశాల ప్రిన్సిపల్ శ్రీధర్ తెలిపారు.
Free online coaching | చిగురుమామిడి మండలం ముల్కనూరు లోని మోడల్ స్కూల్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎంసెట్, నీట్ (EAPCET & NEET) లో జటాధర ఎడ్యుకేషనల్ టెక్నాలజీ జెట్ వారి ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ �
Warangal | రంగల్ జిల్లా గీసుగొండ మండలం వంచనగిరిలోని ప్రభుత్వ మోడల్ స్కూల్ను (Model school)బుధవారం జిల్లా కలెక్టర్ సత్య శారద(Collector Satya Sarada) ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో కేర్ టేకర్ ఉద్యోగ్యాన్ని అనర్హురాలికి కేటాయించారని బాధితులు గురువారం ఎంఈఓ కార్యాలయం ఎదుట ఆరు గంటలపాటు ధర్నా చేశారు.
విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. జనగామ జిల్లా నర్మెట మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో రసాయన శాస్త్రం బోధిస్తున�
మెదక్ జిల్లా రామాయంపేట బల్దియా పరిధి కోమటిపల్లిలోని తెలంగాణ మాడల్ స్కూల్ కళాశాలలో మంగళవారం ఉదయం అల్పాహారం తిని 35 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
మెదక్ జిల్లా రామాయంపేట బల్దియా పరిధి కోమటిపల్లిలోని తెలంగాణ మాడల్ స్కూల్ కళాశాలలో మంగళవారం ఉదయం అల్పాహారం తిని 35 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
ఎక్కాలు (టేబుల్స్) చెప్పుడం లేదని ఉపాధ్యాయుడు కర్రతో కొట్టడంతో ఓ విద్యార్థి కన్నుకు తీవ్రగాయమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఎద్దండి శ్రీరామ్ తొమ్మిదో తరగతి (ఎ-సెక్షన�
రాష్ట్రంలోని ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని వైద్యారోగ్య శాఖల మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థా�
పేద విద్యార్థులకు పౌష్టకాహారాన్ని అందించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం సంక్షేమ వసతిగృహాల్లో కోడిగుడ్లు, చికెన్, మటన్ను అందిస్తున్నది. అధికారులు, కాంట్రాక్టర్ల చర్యలతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతున్న�
విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్ అన్నారు. పట్టణంలోని మోడల్ స్కూల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదనే విషయంపై ఫిర్యాదులు రాగా, ఈ విషయాన�
మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని బస్టాండ్లో బుధవారం విద్యార్థులు ధర్నా చేశారు. జిల్లాలోని కోటపల్లి మోడల్ పాఠశాలకు, జూనియర్ కళాశాలకు చెన్నూర్ నుంచి నిత్యం విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు