చిగురుమామిడి మండలంలోని చిన్నమల్కనూర్ మోడల్ (ఆదర్శ)స్కూల్ లో పదో తరగతి పూర్తి చేసిన గౌరవేణి సాత్విక బాసర ట్రిబుల్ ఐటీ కి ఎంపికైంది. మోడల్ స్కూల్లో పదో తరగతిలో మండల టాపర్ గా నిలిచి ట్రిబుల్ ఐటీ కి ఎంపికైంది
మల్యాల మోడల్ స్కూల్కు చెందిన ముగ్గురు విద్యార్థులకు బాసరలోని ఐఐఐటీలో (Basara IIIT) ప్రవేశం లభించింది. ఈ మేరకు స్కూల్ ప్రిన్సిపల్ అనుముల పోచయ్య తెలిపారు. ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు చాలా పోటీ ఉన్నప్పటికీ తమ విద్
కొడిమ్యాల మండల కేంద్రంలో జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మోడల్ స్కూల్ ను సందర్శించారు. మోడల్ స్కూల్ లో చెత్త ఉండటం పై అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చెత్తను తొల�
పేద, మద్యతరగతి వర్గాలకు కార్పొరేట్ స్థాయి విద్యనందించే లక్ష్యంతో మండల కేంద్రంలో నాటి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సకల వసతులతో ఉన్నత పాఠశాలను నిర్మింపజేశారు. ఎల్లారెడ్డిపేట (Yellareddipet), వీర్నపల్లి ఉమ్మడి
వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు తెరిచే సమయానికే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించేందుకు విద్యాశాఖ్య ముందస్తు చర్యలు తీసుకుంటున్నది. ఈ మేరకు పుస్తకాలు జిల్లా బుక్ డిపోకు రాగా వాటిని ఆయా మండల విద్యాధి
ప్రైవేటు బడి ఫీజు భారమైంది. అక్షరాలు దిద్దించడానికే లక్షలు దాటింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరీ క్రమం తప్పుతున్నది. ఫలితంగా పిల్లల చదువు తల్లిదండ్రులకు భారంగా మారుతున్నది. తల్లిదండ్రుల ఆశలను అవకాశ�
మోడల్ సూల్ ఆరో తరగతితోపాటు 7 నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాల కోసం నిర్వహించిన అర్హత పరీక్ష ప్రశాంతంగా జరిగింది. విద్యార్థుల కోసం రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు. పాత హౌజింగ్ బోర్డులోని సరస్వతీ శిశుమందిర్
Entrance Exam | నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని ప్రభుత్వ మోడల్ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు పాఠశాల ప్రిన్సిపల్ శ్రీధర్ తెలిపారు.
Free online coaching | చిగురుమామిడి మండలం ముల్కనూరు లోని మోడల్ స్కూల్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎంసెట్, నీట్ (EAPCET & NEET) లో జటాధర ఎడ్యుకేషనల్ టెక్నాలజీ జెట్ వారి ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ �
Warangal | రంగల్ జిల్లా గీసుగొండ మండలం వంచనగిరిలోని ప్రభుత్వ మోడల్ స్కూల్ను (Model school)బుధవారం జిల్లా కలెక్టర్ సత్య శారద(Collector Satya Sarada) ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో కేర్ టేకర్ ఉద్యోగ్యాన్ని అనర్హురాలికి కేటాయించారని బాధితులు గురువారం ఎంఈఓ కార్యాలయం ఎదుట ఆరు గంటలపాటు ధర్నా చేశారు.
విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. జనగామ జిల్లా నర్మెట మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో రసాయన శాస్త్రం బోధిస్తున�
మెదక్ జిల్లా రామాయంపేట బల్దియా పరిధి కోమటిపల్లిలోని తెలంగాణ మాడల్ స్కూల్ కళాశాలలో మంగళవారం ఉదయం అల్పాహారం తిని 35 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
మెదక్ జిల్లా రామాయంపేట బల్దియా పరిధి కోమటిపల్లిలోని తెలంగాణ మాడల్ స్కూల్ కళాశాలలో మంగళవారం ఉదయం అల్పాహారం తిని 35 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
ఎక్కాలు (టేబుల్స్) చెప్పుడం లేదని ఉపాధ్యాయుడు కర్రతో కొట్టడంతో ఓ విద్యార్థి కన్నుకు తీవ్రగాయమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఎద్దండి శ్రీరామ్ తొమ్మిదో తరగతి (ఎ-సెక్షన�