Tsutf | తెలంగాణలో మోడల్ స్కూల్స్ను ఆంధ్రప్రదేశ్లో లాగా విద్యాశాఖలో విలీనం చేయాలని, 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని టీఎస్యూటీఎఫ్ మెంబర్స్ డిమాండ్ చేశారు.
వారంతా రెగ్యులర్ ఉద్యోగులు.. పైగా ప్రభుత్వ యాజమాన్యంలోనే పనిచేస్తున్నారు. కానీ ప్రభుత్వ ఉద్యోగిగా లభించాల్సిన ప్రయోజనాలేవి వారికి అందవు. సహజంగా ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే డెత్ గ్రాట్యుటీ అందుతుంది.
మాడల్ స్కూల్ టీచర్లు ప్రభుత్వ ఉపాధ్యాయులే. వీరు కూడా విద్యాశాఖ కిందే పనిచేస్తున్నారు. కానీ, ప్రభుత్వ ఉపాధ్యాయుల తరహాలో వీరికి ఒకటో తేదీన వేతనాలు అందడంలేదు.
మాడల్ స్కూల్ టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. 010 పద్దు ద్వారా వేతనాలు, నోషనల్ సర్వీసు, ఇంక్రి మెంట్, హెల్త్కార్డుల కోసం ప్రయ త్నిస�
మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని సమ్మె నోటీసు ఇచ్చినా ప్రభుత్వం స్పందించడం లేదని ప్రోగ్రెసివ్ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (పీఎంటీఏ-టీఎస్) రాష్ట�
‘ఒకటో తేదీనే ఉద్యోగుల వేతనాలేశాం. పెన్షన్లను రిటైర్డ్ ఉద్యోగుల ఖాతాల్లో జమచేశాం..’ ఇది ప్రభుత్వవర్గాల ప్రకటన. కానీ ఈ ప్రకటనలు పూర్తిస్థాయిలో అమలుకావడం లేదని క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టంచేస్తున్�
స్వస్థలం జోగులాంబ గద్వాల జిల్లా.. పనిచేసేదేమో సూర్యాపేట. ఇదే సూర్యాపేట జిల్లాకు చెందిన మరో టీచర్కు సిద్దిపేట జిల్లా లో పోస్టింగ్. సిద్దిపేట జిల్లాకు చెందిన మరో టీచర్కు ఛత్తీస్గఢ్ బార్డర్లో పోస్టి�
తెలంగాణ మోడల్ సూల్ ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాను రూపొందించి, 2023 నాటి మార్గదర్శకాల ప్రకారం బదిలీలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. బదిలీలకు పాయింట్లను లెకించే ముందు పాఠశాలలో చేరిన తేదీని పరిగణనలోక
ఒకటో తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఆచరణలో మాత్రం అలసత్వం ప్రదర్శిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు.
Harish Rao | ఒకటో తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఆచరణలో మాత్రం అలసత్వం ప్రదర్శిస్తున్నది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పే�
నల్లగొండలోని ఇంటర్మీడియట్ మూల్యాంకనం కేంద్రాన్ని శుక్రవారం రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు సందర్శించారు. ప్రాధాన్యత ప్రకారం మూల్యాంకనం విధులను కేటాంపులు చేయలేదని, డీఐఈఓ దస్రూనాయక్ వ్యవహర శ�