గేమింగ్ అంటే చాలా మందికి ఇష్టం. కానీ సాధారణ ఫోన్లలో ఎక్కువ సేపు ఆడితే ఫోన్ వేడెక్కుతుంది, స్లో అవుతుంది. ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్ తీసుకొచ్చింది.
నేటి రోజుల్లో మొబైల్ మన జీవితంలో ఓ భాగంగా మారింది. మనిషి నిద్రపోయినప్పుడు తప్ప మిగతా సమయాల్లో వెంటే పెట్టుకొని ఉంటున్నాడు. ఆర్థిక కార్యకలాపాలతోపాటు వ్యక్తిగత సమాచారమూ అందులోనే నిక్షిప్తమై ఉండడంతో కీల
కామారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలోని టేక్రియాల్ జాతీయ రహదారిపై దారి దోపిడీ జరిగింది. ఓ ట్రక్కు నుంచి రూ.4 లక్షల విలువైన మొబైల్ ఫోన్లను దుండగులు ఎత్తుకెళ్లారు.
ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తున్నది. ఉద్యోగాలు మొదలుకుని చదువుల దాకా.. అన్నిటా ‘టెక్నాలజీ’నే కీలకపాత్ర పోషిస్తున్నది. ఈక్రమంలో పెద్దల నుంచి పిల్లల వరకు.. ఎక్కువ సమయం స్క్రీన్లతోనే గడపాల్సి వస్తున్నది. �
ఇజ్రాయెల్ వైమానిక దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఇరాన్కు ఇప్పుడు సైబర్ దాడుల భయం కూడా పట్టుకుంది. ఇరాన్ ప్రభుత్వానికి చెందిన పలు ఆర్థిక సంస్థలు, సెపా బ్యాంక్ మంగళవారం సైబర్ దాడులకు గురయ్యాయి.
అబ్బో.. ఒక్కోసారి టైట్ అయిపోయిన జార్ మూత తిప్పడం అంటే.. పెద్ద తలనొప్పే!! అదెంత కష్టమో అందరికీ తెలుసు. ఫ్రిడ్జ్లో ఉన్న పచ్చడి జార్ అయినా.. కొత్త జ్యూస్ బాటిల్ అయినా.. చుట్టూ ఎవరూ లేకపోతే చేతులతో తిప్పితి�
గత డిసెంబర్ 19న మొదలైన ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్- 2024’ 29వ తేదీతో ముగిసింది. ఈ 11 రోజులు పుస్తక ప్రియులకు అపురూపమైన కాలం. చదువుకునే పిల్లల నుంచి ఎనభై ఏండ్ల వృద్ధుల దాకా అందరూ పుస్తకాలతో తమ అనుబంధాన్ని మరోసారి గ
చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ వన్ప్లస్..భారత్లో వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి వచ్చే మూడేండ్లలో రూ.6 వేల కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నట్లు ప్రకటించింది.
బిగ్"సి’ ‘దసరా ధమాకా’ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా కంపెనీ ఫౌండర్, సీఎండీ బాలు చౌదరి మాట్లాడుతూ..ప్రస్తుత పండుగ సీజన్లో మొబైల్ కొనుగోలు చేసిన వారికి నాలుగు ఆకర్షణీయమైన ఆఫర్లను అంది
రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో ఐఫోన్ 16 అన్ని రకాల మాడళ్లు లభిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్టోర్లతోపాటు ఆన్లైన్ ప్లాట్ఫాంలో కూడా ఈ ఫోన్లు అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది.
పలు అవసరాల నిమిత్తం ఊర్లు తిరుగుతుంటాం. అలాంటి సందర్భాల్లో చాలా సున్నితమైన సమస్య ఒకటి వెంటాడుతుంది. అదే సీక్రెట్ కెమెరా వ్యవస్థ. హోటల్ గదుల్లోనో.. షాపింగ్ మాల్స్లోనో హిడెన్ కెమెరాల్ని అమర్చడం.. వాటి
FM Nirmala Sitharaman: బంగారం, వెండితో పాటు మొబైల్ ఫోన్ల ధరలు కూడా తగ్గనున్నాయి. మొబైల్ ఫోన్లు, మొబైల్ సంబంధిత విడి విభాగాలపై కస్టమ్ డ్యూటీని 15 శాతం తగ్గిస్తున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బంగ�
ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగ్గజ సంస్థ ఆసుస్.. తాజాగా డ్యూయల్ స్క్రీన్ ల్యాప్టాప్ను తీసుకొచ్చింది. రెండు మానిటర్లపై పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగుల కోసం.. ‘ఆసుస్ జెన్బుక్ డ్యుయో’ పేరుతో సరికొత్త ల�