మారుతున్న జీవన శైలికి అనుగుణంగా వచ్చిన అనేక మార్పుల్లో సెల్ఫోన్ ప్రధానమైంది. ప్రస్తుతం మనిషి సెల్ఫోన్పైనే అన్నిరకాల పనులు చక్కబెడుతున్నారు. ఏదైనా దరఖాస్తు చేయాలన్నా, డబ్బుల లావాదేవీలు ఆన్లైన్ల�
ఫోన్ పోయిందా.. అయితే దొరకదనే దిగులు పడే కాలం పోయింది. స్మార్ట్ యుగంలో ప్రతి ఒక్కరి చేతిలో సాధారణ వస్తువుగా మొబైల్ మారింది. అంతగా మనిషికి దగ్గరైన ఫోన్ పొరపాటున పోయిందా.. అందులోని డేటా, ఫొటోలు ఎవరైనా చూస్
అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ ఇకపై ఆన్లైన్లో ఉండనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేసింది.
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో వివిధ కేసుల్లో చీటింగ్కు పాల్పడిన ఘరానా మోసగాడు ఎండీ రిజ్వాన్ను పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి 17 తులాల బం గారు ఆభరణాలు, మూడు సెల్ఫోన్లు, రెండు ద్విచక్రవాహనాలను స్వా�
టీచింగ్ రోబోలు 5 నుంచి 11వ తరగతుల విద్యార్థులకు 30కు పైగా భాషల్లో పాఠాలు చెప్పగలవు. రోబో చెప్పే పాఠాలను విద్యార్థులు మొబైల్స్, ల్యాప్టాప్ల ద్వారా వినే సౌకర్యం కూడా ఉన్నది. టీచర్ల కొరత, టీచర్లపై పనిభారం ఉ�
తమ ఇద్దరి మొబైల్స్ను ఎవరో హ్యాక్ చేశారని, సోషల్ మీడియాలో అసభ్య వీడియోలు షేర్ చేస్తున్నారని ఒక జంట వాపోయింది. తమ మొబైల్స్ హ్యాక్ చేసిన వాళ్లను పట్టుకోవాలంటూ ఫిర్యాదు చేసింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసు�
వారణాసి : ఓ వైపు పెట్రో ధరలు మండిపోతున్నాయి. మరో వైపు నిమ్మకాయల ధరలు కూడా ఆకాశన్నంటాయి. ఈ రెండింటిని సామాన్యుడు కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఓ మొబైల్ షాపు నిర్వాహకుడు కస్టమర్ల�
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆశ వర్కర్లకు సెల్ఫోన్ల పంపిణీ వేల్పూర్, మార్చి 30 : కరోనా కష్టకాలంలో ప్రాణాలను పణంగా పెట్టి వైద్య సిబ్బంది సేవలందించారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల �
ఆన్లైన్ కన్నా తక్కువ ధరకే మొబైల్స్ హైదరాబాద్, జనవరి 13: ప్రము ఖ మొబైల్ విక్రయ సంస్థ బిగ్’సి’ సం క్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. మొబైల్స్, స్మార్ట్ టీవీలు, ల్యా