మొబైల్, ల్యాండ్లైన్ వినియోగదారులకు త్వరలోనే షాక్ తగిలే అవకాశం ఉంది. ఫోన్ నంబరు కలిగి ఉన్నందుకు కూడా ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి రాబోతున్నది. ఈ మేరకు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్�
దేశంలో మొబైల్ ఫోన్ల తయారీ జోరుగా సాగుతున్నది. ఈ క్రమంలోనే గడిచిన పదేండ్లలో 21 రెట్లు ఎగిసి విలువపరంగా రూ.4.10 లక్షల కోట్లకు మొబైల్ ఫోన్ తయారీ చేరుతున్నట్టు ఇండియా సెల్యులార్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్�
శారీరక దురలవాట్లు ఎంత ప్రమాదమో.. ఆర్థికపరమైన దురలవాట్లూ అంతే ప్రమాదం. ఆర్థిక క్రమశిక్షణ లేక కొందరు, అది ఉన్నప్పటికీ అవగాహన లేక తప్పుడు నిర్ణయాలు తీసుకొని మరికొందరు పెద్ద ఎత్తున మూల్యం చెల్లించుకుంటూంటా�
అమెరికాలో మొబైల్సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏటీ అండ్ టీ, క్రికెట్ వైర్లెస్, వెరిజోన్, టీ మొబైల్తోపాటు పలు ఇతర మొబైల్ నెట్వర్క్లలో కనెక్టివిటీ సమస్య తలెత్తినట్టు డౌన్డిటెక్టర్ అనే ఔటేజ్�
మన దేశంలోని స్మార్ట్ఫోన్ యూజర్లలో 84 శాతం మంది నిద్ర నుంచి మేల్కొన్న 15 నిమిషాల్లోగానే తమ ఫోన్లను చెక్ చేస్తారని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక వెల్లడించింది.
ల్యాండ్లైన్ ఫోన్, వాచ్, క్యాలిక్యులేటర్, కెమెరా, ఎఫ్ఎం రేడియో, టీవీలకు ప్రత్యామ్నాయంగా మారిన స్మార్ట్ఫోన్కు కూడా ఇక కాలం చెల్లిపోనున్నదా? స్మార్ట్ఫోన్కు చెక్ పెట్టేలా కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతి�
రాష్ట్ర ఆవిర్భావం నుంచీ తెలంగాణలో పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపన కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 1.5 లక్షల ఎకరాల భూములను పరిశ్రమలకు రిజర్వు చేయడంతోపాటు వా�
తమిళనాడు, తెలంగాణలోని 31 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శనివారం సోదాలు చేపట్టింది. కోయంబత్తూరులో 22, చెన్నైలో 3, టెకాసీలోని ఓ ప్రాంతంతోపాటు హైదరాబాద్లోని 5 ప్రాంతాల్లో జరిగిన ఈ సోదాల్లో రూ.60 లక్షల
Smartphone Addiction | కుర్రాళ్లు, యువతులు మాట వినడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. పిల్లలు నిదుర పోతున్న సమయంలో వారి ఫోన్లను కన్నవారు తనిఖీ చేస్తున్న సంఘటనలు ఉన్నాయి. చుట్టూ జరుగుతున్న సంఘటనలను తమ బిడ్డలకు ఆపాది�
జిల్లా కేంద్రంలో రెండు రోజుల క్రితం జరిగిన చైన్ స్నాచింగ్, సెల్ఫోన్ చోరీ కేసును నాలుగో టౌన్ పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు.