MMTS | హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలెర్ట్ను జారీ చేసింది. వివిధ మార్గాల్లో నడువనున్న 29 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొంది. పలు ఆపరేషనల్ కారణాలతో ఆయా రైళ్ల�
MMTS Trains | హైదరాబాద్, సికింద్రాబాద్ సబర్బన్కు సంబంధించిన ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులను మేడ్చల్ - లింగంపల్లి, మేడ్చల్ - హైదరాబాద్ స్టేషన్ల మధ్య కొత్తగా నాలుగు సర్వీసులను ఈ నెల 1 నుంచే అందుబాటులోకి తీస
ఎన్నికలు సమీపిస్తుండడంతో కేంద్ర సర్కార్ కొత్త డ్రామాలకు తెరతీస్తున్నది. ప్రతి ఏటా రైల్వే బడ్జెట్లోనూ నిరాశను మిగిల్చిన కేంద్రం.. ‘పని’కిరాని ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నది.
MMTS | హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో నడుస్తున్న 22 ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులను ఈ నెల 14 నుంచి 20 వరకు రద్దు చేసినట్లు శనివారం దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్ మలక్పేట (Malakpet) రైల్వేస్టేషన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. మలక్పేట రైల్వే స్టేషన్ (Railway station) సమీపంలో రెండు ఎంఎంటీఎస్ రైళ్లు (MMTS trains) ఒకే ట్రాక్ పై ఎదురెదురుగా వచ్చాయి.
ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా ఘట్కేసర్ నుంచి యాదాద్రి (టెంపుల్ సిటీ) వరకు ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసును పొడిగించే ప్రాజెక్టు పనులపై గురువారం దక్షిణ మధ్య రైల్వే జోనల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ �
రైల్వే ట్రాకుల మరమ్మతులు, ఇతర నిర్వహణ పనుల వల్ల హైదరాబాద్, సికింద్రాబాద్ సబర్బన్కు చెందిన 17 ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులను ఈ నెల 10 నుంచి 16 వరకు రద్దు చేసినట్లు శనివారం ఎస్సీఆర్ అధికారులు ప్రకటించ�
SCR | హైదరాబాద్ : తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాలకు సర్వీసులందించే పలు రైళ్ల సర్వీసులను వారం రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఆదివారం ప్రకటించింది.
ఎంఎంటీఎస్ రాకతో మేడ్చల్ ప్రజలకు రైల్వే ప్రయాణం సులభతరమైంది. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా మేడ్చల్-సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ ఏప్రిల్ 8న ప్రారంభించారు.
ముందు పాత రైళ్లు, సర్వీసులను రద్దు చేస్తారు. మళ్లీ కొన్నాళ్లాగి కొత్త రైళ్లంటూ, సర్వీసులంటూ ప్రకటిస్తారు. ఆ తర్వాత ఊదరగొడతారు. ఇక అక్కడి నుంచి అన్నీ కొత్త సర్వీసులేనంటూ ఉధృతంగా ప్రచారం మొదలు పెడతారు. ప్రధ
ముందు పాత రైళ్లు, సర్వీసులను రద్దు చేస్తారు. మళ్లీ కొన్నాళ్లాగి కొత్త రైళ్లంటూ, సర్వీసులంటూ ప్రకటిస్తారు. ఆ తర్వాత ఊదరగొడతారు. ఇక అక్కడి నుంచి అన్నీ కొత్త సర్వీసులేనంటూ ఉధృతంగా ప్రచారం మొదలు పెడతారు.
MMTS | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో అదనపు ఎంఎంటీఎస్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం రైళ్లకు తోడుగా.. కొత్తగా 40 సర్
వికారాబాద్ జిల్లాలోని రైల్వే గేట్లు, బ్రిడ్జిలకు మోక్షమెప్పుడు లభిస్తుందోనని జనం ఎదురుచూస్తున్నారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా పరిష్కారం మాత్రం లభించకపోవడం �
MMTC | యాదాద్రి వరకు నడుస్తున్న లోకల్ ట్రైన్ను జనగామ వరకు పొడిగించాలని, ఎంఎంటీఎస్ రైలును మంజూరు చేయాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి సోమవారం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి లేఖ రాశారు. ఈ నెలలో రా�
South Central Railway | దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు ప్యాసింజర్, ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. జనవరి 11, 12 తేదీల్లో విజయవాడ - భద్రాచలం రోడ్(07979), భద్రాచలం రోడ్ -