చట్టసభల్లో ప్రవేశపెట్టే బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే మీడియాకు లీకులు ఇస్తుండటంపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.
‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ చచ్చుడో’ అనే నినాదంతో 2009 నవంబర్ 29న ఉద్యమసారథి, స్వరాష్ట్ర సాధకుడు కేసీఆర్ చేపట్టిన దీక్ష గురించి, దాని ప్రాముఖ్యత గురించి భావితరాలకు తెలియజేసేందుకు ఖమ్మంలో శుక్రవారం దీక్షా
బీఆర్ఎస్ను, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేని సీఎం రేవంత్రెడ్డి.. చౌకబారు పనులకు తెరతీస్తున్నారని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు ఆరోపిం
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు.. కేసులు, జైళ్లు కొత్తేమీకాదని, వీటికి పార్టీ శ్రేణులేమీ భయపడబోవని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు స్పష్టం చేశారు. తప్పుడు కేసులు పెడితే భవిష్యత్�
సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఇంట్లో రిసెప్షన్ సందడి నెలకొంది. సండ్ర కుమారుడు భార్గవ్ - చిద్విత సాయిల వివాహం ఇటీవల హైదరాబాద్లో జరుగగా.. ఖమ్మంలోని శ్రీలక్ష్మీ గార్డెన్స్లో ఆదివారం రిసె�
అధికారంలోకొచ్చి 300 రోజులైనా మూడు హామీలను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. రైతుభరోసా కింద పంటలకు పెట్టుబడి సాయం ఇవ్వలేకనే కమిటీల పేరుతో కాల�
అక్రమ కేసులకు తమ పార్టీ క్యాడర్ భయపడబోదని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు స్పష్టం చేశారు. తమ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ నేతల అక్ర
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఇంటిపై దాడికి పాల్పడిన కాంగ్రెస్ గూండాలను తక్షణమే అరెస్టు చేయాలని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంలో గత కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం స
భద్రాద్రి జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఉద్యమ సారథి కేసీఆర్ మానసపుత్రిక అని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్�
ప్రజా సమస్యలపై పనిచేయడానికి పదవి మాత్రమే గీటురాయి కాదని ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. గడిచిన ఐదేళ్లలో ఖమ్మం జిల్లా పరిషత్లో అర్థవంతమైన చర్చలు జరిగాయని గుర్తుచేశారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు, అసమర్ధ పాలనతో రైతు ప్రభాకర్ బలయ్యాడని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. ఆదివారం మండలంలోని ప్రొద్దుటూరులో పెంట్యాల పుల్లయ్య ని
ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ను మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే టీ హరీశ్రావు శనివారం రాత్రి హైదరాబాద్లో పరామర్శించారు.