MLC Tata Madhu | ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరులో ఆత్మహత్య చేసుకున్న రైతు ప్రభాకర్ నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను.. ఆ పార్టీకి ఓటేశాను అని మరణ వాంగ్మూలం ఇస్తే.. అతను బీఆర్ఎస్ కార్యకర్త అనడాని�
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని ఎమ్మెల్సీ తాతా మధు (MLC Tata Madhu) అన్నారు. ఇప్పటివరకు జరిగిన నాలుగు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని గ్రాడ్యుయే�
ఎన్నికల హామీ మేరకు కాం గ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల వడ్లకు రూ.500 చొప్పున బోనస్ చెల్లిం చాలని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన భాషను మార్చుకోవాలని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు సూచించారు. సీఎం పదవిలో ఉండి కూడా ఆయన తన స్థాయిని మరిచి సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని అన్నారు. త�
కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో నిర్వహించిన జనగర్జన బహిరంగ సభ అట్టర్ ఫ్లాఫ్ అని ఎమ్మెల్సీ తాతా మధు (MLC Tata Madhu) అన్నారు. అది జనగర్జన కాదని.. నాయకుల గర్జన అని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఏం చెస్తారో చెప్పలేక ముఖ్యమంత్రి �
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చంద్రబాబు డైరెక్షన్లో, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి జగన్ డైరెక్షన్లో నడుస్తున్నారని, నెల తర్వాత వారి మధ్య ఏమి జరుగబోతుందో చూడాలని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షు
ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలో చేస్తున్న పర్యటనలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలూ భాగస్వాములయ్యాయి. సీఎం కేసీఆర్ వెంట ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంట్రాక్టరుగా అవతారమెత్తిన రోజు నుంచి ఈ రోజు వరకు అతడు చేసిన భూదందాలు, ఆర్థిక నేరాలపై సీబీ సీఐడీ విచారణ చేయాలని సీఎం కేసీఆర్ను కలిసి విజ్ఞప్తి చేస్తానని ఎమ్మెల్సీ,
ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ఆశ వర్కర్ల సేవలు మరువలేనివని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. కొవిడ్ సమయంలో వారు అందించిన సేవలు అమూల్యమైనవని అన్నారు.
రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ శుక్రవారం పార్టీ నాయకులతో కలిసి ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవెంకటే�