మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంట్రాక్టరుగా అవతారమెత్తిన రోజు నుంచి ఈ రోజు వరకు అతడు చేసిన భూదందాలు, ఆర్థిక నేరాలపై సీబీ సీఐడీ విచారణ చేయాలని సీఎం కేసీఆర్ను కలిసి విజ్ఞప్తి చేస్తానని ఎమ్మెల్సీ,
ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ఆశ వర్కర్ల సేవలు మరువలేనివని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. కొవిడ్ సమయంలో వారు అందించిన సేవలు అమూల్యమైనవని అన్నారు.
రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ శుక్రవారం పార్టీ నాయకులతో కలిసి ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవెంకటే�