బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా సన్నాహక సమావేశం మంగళవారం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26న జరగాల్సిన సమావేశాన్ని 25కు మార్చినట్లు �
ఖమ్మంలో ఈ నెల 29న ‘దీక్షా దివస్' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుందామని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఖమ్మంలోని బ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిని మాగంటి సునీతను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ తాతా మధు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు. ఈ మేరకు హైదరాబాద్ జూబ్లీహిల్స్
ఎవరు ఎన్ని కుట్రలు చేసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్దే గెలుపని బీఆర్ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని ష
స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో బీఆర్ఎస్ సత్తా చూపాలని, కాంగ్రెస్ను చిత్తు చిత్తుగా ఓడించాలని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు పిలుపునిచ్చారు. అందుకోసం స్థానికంగా బలంగా ఉన్
ఉద్యమసారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్తోనే బతుకమ్మకు ప్రపంచస్థాయి గుర్తింపు లభించిందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, పాలేరు మాజీ ఎమ�
టీ న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి సాంబశివరావు కుటుంబాన్ని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పరామర్శించారు. ఖమ్మంలోని సాంబశివరావ
ఖమ్మం జిల్లాకు ముగ్గురు సీనియర్ మంత్రులున్నా ప్రయోజనం లేదని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు విమర్శించారు. వారి నిర్లక్ష్యంతోనే జిల్లాలో శాంతిభద్రతలు క్షీణించాయని స్పష్టం చేశా�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఒరిగిందేమీ లేదని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు ఆరోపించా�
జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల్లో ఒకరు భూముల సెటిల్మెంట్లు చేస్తున్నారని, మరొకరు కమీషన్లు దండుకుంటున్నారని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు ఆరోపించారు. రాష్ట్రంలో 16 నెలల కాంగ్�
ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని శాసనమండలి సభ్యుడు, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు డిమాండ్ చేశారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని, బలగాలను ఉపసంహరించాలని కోరారు. మధ్య భారతదేశంలో ఆపరేషన�
ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు డిమాండ్ చేశారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని, బలగాలను వెంటనే ఉపసంహరించాలని కోరారు.
ఎవరెవరు ఎక్కడున్నా ఒక్కరోజు ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలివచ్చి విజయవంతం చేయాలని, దీనిని పార్టీ పండుగలా భావించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ కోరారు. కూసు