టీ న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి సాంబశివరావు కుటుంబాన్ని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పరామర్శించారు. ఖమ్మంలోని సాంబశివరావ
ఖమ్మం జిల్లాకు ముగ్గురు సీనియర్ మంత్రులున్నా ప్రయోజనం లేదని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు విమర్శించారు. వారి నిర్లక్ష్యంతోనే జిల్లాలో శాంతిభద్రతలు క్షీణించాయని స్పష్టం చేశా�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఒరిగిందేమీ లేదని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు ఆరోపించా�
జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల్లో ఒకరు భూముల సెటిల్మెంట్లు చేస్తున్నారని, మరొకరు కమీషన్లు దండుకుంటున్నారని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు ఆరోపించారు. రాష్ట్రంలో 16 నెలల కాంగ్�
ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని శాసనమండలి సభ్యుడు, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు డిమాండ్ చేశారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని, బలగాలను ఉపసంహరించాలని కోరారు. మధ్య భారతదేశంలో ఆపరేషన�
ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు డిమాండ్ చేశారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని, బలగాలను వెంటనే ఉపసంహరించాలని కోరారు.
ఎవరెవరు ఎక్కడున్నా ఒక్కరోజు ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలివచ్చి విజయవంతం చేయాలని, దీనిని పార్టీ పండుగలా భావించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ కోరారు. కూసు
ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఖమ్మం జిల్లా ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు పిలుపునిచ్చారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ హింసాత్మక చర్యలకు భయపడేది లేదని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాత మధు అన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్�
ఈ నెల 27న హనుమకొండలోని ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభకు వైరా నియోజకవర్గం నుండి భారీగా ప్రజలు తరలివచ్చేందుకు పార్టీ స్థానిక నాయకులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్స�
ఆదివారం ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే రే�
కోర్టుల వేస్తున్న మొట్టికాయలే.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టుగా నిలిచాయని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో గురువారం నిర్వహించిన బీఆర్ఎ�
ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ల కృషి, సహకారం వల్లనే ఖమ్మం నగరం శరవేగంగా అభివృద్ధి చెందిందని ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. ఈ అభివృద్ధిని ప్రస్తుత ప్రభుత్వం కూడా ముందుకు తీ
గవర్నర్ తో రాష్ట్ర ప్రభుత్వం అన్నీ అబద్ధాలనే చెప్పించిందని, చివరికి బీఆర్ఎస్ హయాంలో చేసిన ఘనతను కూడా కాంగ్రెస్ ప్ర భుత్వం చేసినట్టు చెప్పించ్చడం సిగ్గుచేట ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు విమర్శిం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తప్పిదం వల్లే మిర్చి ధరలు పతనమైనట్టు వ్యవసాయ శాస్త్రవేత్త శరత్బాబు స్పష్టం చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో ప్రధానమైన మిర్చి ఎగుమతులపై ప్రభుత్వాలు చొరవ చూపకపోవడంతోనే ఈ ఏడాది మి