ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడమేగాక ఓట్లు వేయకపోతే బొక్కలో వేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్�
మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదులాపురం ప్రజలు ఇచ్చే తీర్పు కనువిప్పు కావాలని, ఇక్కడ బీఆర్ఎస్, సీపీఎం కూటమి జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన
సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని, ఆ పార్టీతోనే సబ్బండ వర్గాలకు సంక్షేమం సాధ్యపడుతుందని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుస�
ఎమ్మెల్సీ తాత మధును విమర్శించే నైతిక హక్కు, స్థాయి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ది కాదని బీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ నాయకుడు రావులపల్లి రాంప్రసాద్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ విలేకరుల సమావేశంలో తాతా
ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఏ పార్టీలో ఉన్నాడో ముందుగా ప్రజలకు చెప్పిన తర్వాతే పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం చేయాలని, అప్పటివరకు ఆయనను భద్రాచలం ప్రజలు నమ్మరని ఎమ్మెల్సీ తాతా మధు, బీఆర్ఎస్ రాష్�
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ విధానాలు నచ్చకపోవడం, బీసీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించే అంశంలో ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేయడంతో పలువురు ఆ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరుతున్నారు. ఖమ్మం రూరల
గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీసీలకు న్యాయం చేసినట్లు కాంగ్రెస్ పార్టీ నిరూపిస్తే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ సవాల్ విసిరారు. ఖమ్మ�
రానున్న మూడేళ్లలో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారం చేపట్టడం ఖాయమని రాష్ట్ర మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. భారత రాష్ట్ర సమితి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దీక్షా దివస్ కార్యక్రమాన్న
బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా సన్నాహక సమావేశం మంగళవారం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26న జరగాల్సిన సమావేశాన్ని 25కు మార్చినట్లు �
ఖమ్మంలో ఈ నెల 29న ‘దీక్షా దివస్' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుందామని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఖమ్మంలోని బ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిని మాగంటి సునీతను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ తాతా మధు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు. ఈ మేరకు హైదరాబాద్ జూబ్లీహిల్స్
ఎవరు ఎన్ని కుట్రలు చేసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్దే గెలుపని బీఆర్ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని ష
స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో బీఆర్ఎస్ సత్తా చూపాలని, కాంగ్రెస్ను చిత్తు చిత్తుగా ఓడించాలని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు పిలుపునిచ్చారు. అందుకోసం స్థానికంగా బలంగా ఉన్