కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. హామీలన్నీ అమలయ్యేంతవరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులను మోసగించిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ దివ్యాంగుల సమాఖ్య సంఘం ప్ర
బాండ్పేపర్ల పేరిట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త డ్రామాకు తెర తీశారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రజలకు కాంగ్రెస్ నాయకులు బాండ్ పేపర్ రాసిచ్చి, మోసం చేస్తున్నారని అన్నారు. మొసలి �
‘బీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలతో ఉన్నది పేగు బంధం. కాంగ్రెస్ది అధికారం దక్కించుకుని తెలంగాణను అధోగతి పాలు చేసే అహంకారం. అధికారం శాశ్వతం కాదు. బంధమే శాశ్వతం. తెలంగాణ కోసం కొట్లాడిన నాడు, అధికారం లేనినాడు ప్�
నిజామాబాద్లోని అమరవీరుల స్తూపం వద్ద శనివారం విద్యార్థులు ఆందోళన చేస్తున్న వీడియోను ఎక్స్(ట్విట్టర్)లో కల్వకుంట్ల కవిత పోస్టు చేశారు. అమరవీరుల కుటుంబాలు క్షమాపణ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాయి.
విభజన చట్టంలోని హామీలపై నిర్ణయం ప్రకటించాకే ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్కు రూ.42 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రకటించిన మోదీ.. తెలంగాణన
జగిత్యాల నియోజకవర్గం నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. తొమ్మిదేండ్లుగా ప్రజారంజక పాలన అందిస్తూ అభివృద్ధి, సంక్షేమ