తప్పుడు వ్యాఖ్యానాలతో మహిళలను అవహేళన చేయడం మానుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీజేపీని హెచ్చరించారు. మహిళల వ్యక్తిత్వహననం చేయడం బీజేపీకి అలవాటుగా మారిందని మండిపడ్డారు. మహిళలపై దాడి ఆపాలని సూచించా�
ఎమ్మెల్సీ కల్వకంట్ల కవిత కుమారులు ఆదిత్య, ఆర్య చిన్న వయస్సులోనే పెద్ద మనసు చాటుకున్నారు. సమాజ సేవ కోసం ఇటీవల వారు ప్రారంభించిన సినర్జీ ఆఫ్ మైండ్స్ (ఎస్వోఎం) ఫౌండేషన్ ద్వారా ఆడబిడ్డల చదువుకు చేయూతనిచ�
ఒకప్పుడు అస్తవ్యస్తంగా ఉండే పల్లె.. అద్భుతంగా మారింది. మండల కేంద్రానికి సమీపంలో ఉన్నా అభివృద్ధిలో ఆమడ దూరంగా ఉండేది. సమైక్య పాలనలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేలు, మంత్రులను కోరినా పట�
లష్కర్ బోనాలను ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, శోభ దంపతులు స్వయంగా పట్టువస్ర్తాలు సమర్పించారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. హైదరాబాద్ ముగ్దూంభవ�
నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అసభ్య పదజాలంతో దూషించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ తూర్పు నియోజకవర్గంలోని మహిళా కార్పొరేటర్లు మిల్స్కాలనీ పోలీస్స్ట�
తెలంగాణ రాష్ర్టానికి టీఆర్ఎస్ పార్టే శ్రీరామరక్ష అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. గుండాల మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కాసగల్ల మహేశ్ (ఎమ్మెల్సీ కవిత కారు డ్రైవర్) వివాహం ఆలేరు పట�