నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి టీ జీవన్రెడ్డి ఓటమి భయంలో పడ్డారు. తాను పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు లేవని తెలుసుకున్న జీవన్రెడ్డి ప్రజలను నమ్మించేందుకు నానాయాతన పడుతున్
నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి టీ జీవన్రెడ్డి. ఓ మహిళ చెంప ఛెళ్లుమనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని గోవింద్పేట్, చేపూర్, పిప్రి గ్రామా
లోక్సభ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న కాంగ్రెస్ నాయకులపై ప్రజలు తిరగబడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుపై ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్
సిట్టింగ్ ఎంపీ అర్వింద్, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఇద్దరూ దొందూ.. దొందేనని, నిజామాబాద్ జిల్లా ప్రజలకు చేసింది శూన్యమేనని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. మోపాల్ మండలంలోని న�
‘నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఒక సోషల్ మీడియా యాక్టర్. కేంద్రంలో వారి పార్టీ అధికారంలో ఉన్న తన సెగ్మెంట్ పరిధిలో ఐదేండ్లలో పది రూపాయల పనిచేయలే. పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్, కవితలను విమర్శ�
‘నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఒక సోషల్ మీడియా యాక్టర్. కేంద్రంలో వారి పార్టీ అధికారంలో ఉన్న తన సెగ్మెంట్ పరిధిలో ఐదేండ్లలో పది రూపాయల పనిచేయలే.
వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడానికి విద్యుత్తుశాఖ ఆధ్వర్యంలో ప్రతి నెలా రెండో శనివారం విద్యుత్తు నిర్వహణను చేపడతామని, ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అని జగిత్యాల సూపరింటెండెంట్�
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కల్యాణలక్ష్మి పథకం కింద రూ.లక్షతోపాటు తులం బంగారం ఇంకెప్పుడిస్తారంటూ కాంగ్రెస్ నాయకులను జగిత్యాల పట్టణ, మండల మహిళలు నిలదీశారు. ఇంత వరకు ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదన�
కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసిన ఇంజినీర్ను ఉరితీయాలని కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో గురువారం నిర్వహించిన మీడియా �
మున్సిపాలిటీలో అధికారం కోసం దిగజారడం ఎంత వరకు సబబని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రశ్నించారు. జగిత్యాల రూరల్ మండల పరిషత్, జగిత్యాల కౌన్సిల్లో బీఆర్ఎస్కు మెజార్టీ ఉ
MLC Jeevan reddy | రాముడి (Sriram) పేరు చెప్పి ఓట్లు అడగడం కంటే ఆయన ఆలోచన విధానాన్ని జీవితంలో పాటించాలని బీజేపీ నాయకులకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సూచించారు.
నిజాంషుగర్స్కు పూర్వ వైభవం తీసుకొచ్చి, చెరుకు రైతుల అభ్యున్నతికి కృషిచేస్తామని పునరుద్ధరణ కమిటీ చైర్మన్, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. బోధన్ పట్టణంలోని నిజాంషుగర్ ఫ్యాక్టరీని పు�
కాంగ్రెస్ సర్కా రు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంది. ఇప్పటికే మహిళలకు బస్సుల్లో ఫ్రీ ప్రయాణ సౌకర్యం కల్పించాం. గృహజ్యోతిలో భాగంగా 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ స్కీం అమలు చేస్తాం.
Jeevan Reddy | కల్యాణలక్ష్మి పథకంలో భాగంగా పెండ్లి సాయం కింద రూ.లక్షతోపాటు తులం బంగారం అదనంగా ఇవ్వాలనే ఆలోచన తనదేనని పట్టభద్రుల ఎమ్మెల్సీ టీ జీవన్రెడ్డి తెలిపారు.