ధర్మపురి క్షేత్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని, టెంపుల్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తామని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ హామీ ఇచ్చారు. బుధవారం ధర్మపురి క్షేత్రంలో వేదపారాయణం ముగింపు వేడ�
రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి నిరుపేదకు రూ.5 లక్షలతో నిర్మాణం చేపడతామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (MLC Jeevan Reddy) అన్నారు. ఆరు గ్యారంటీలో ఇంటి నిర్మాణాన్ని పేర్కొన్నామని, దానికి దరఖాస్తు ప్రక్రియ కూడా పూర్తిచేశామని
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తిస్థాయిలో నెరవేరుస్తామని, అభయ హ స్తం ప్రజా పాలన కార్యక్రమం నిరంతం కొనసాగుతుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే, విప్ అడ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నదని ఎమ్మెల్సీ టీ జీవన్రెడ్డి చెప్పారు. కల్యాణలక్ష్మి పథకంలో రూ.లక్ష ఆర్థిక సాయంతోపాటు తులం బంగారం ఇస్తామని అన్నారు.
రేషన్ కార్డు ఉంటేనే రైతుభరోసా అందనున్నదా? పెట్టుబడి సాయానికి పరిమితి విధించే దిశగా కాంగ్రెస్ సర్కారు అడుగులు వేస్తున్నదా? గరిష్ఠంగా 7.5 ఎకరాలకే పెట్టుబడి సాయం అందజేయనున్నదా? రేషన్ కార్డు లేకపోతే పెట్�
ధరణిలో కొన్ని లోపాలున్నా ఆ పోర్టల్ను పూర్తిగా రద్దుచేయాల్సిన అవసరం లేదని, లోపాలను సరిదిద్ది ధరణిని కొనసాగించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టీ జీవన్రెడ్డి అన్నారు.
Rythu Bandhu | ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వారికి, వేలు, వందల ఎకరాలున్న వారికి రైతుబంధు ఇవ్వడం అసమంజసంగానే ఉన్నదని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితమైన ఆలోచన చేస్తున్నదని చ
కాంగ్రెస్ పార్టీ బీసీలకు మరోసారి రిక్త‘హస్తమే’ చూపింది. వెనుకబడిన వర్గాలను ఎప్పుడూ చిన్నచూపు చూసే కాంగ్రెస్ పార్టీ.. టికెట్ల కేటాయింపులోనూ మళ్లీ తన బీసీ వ్యతిరేక వైఖరిని చాటుకున్నది.
బతుకమ్మను అవమాన పరిచేలా మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ టీ జీవన్రెడ్డి వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలని మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున
‘కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి వయసు మల్లి, మతి గతి తప్పింది. మద్యం తాగిన వ్యక్తి వలె ఏదోదే మాట్లాడుతున్నడు. ఎమ్మెల్సీ కవితపై వ్యంగ్యం గా మాట్లాడడం ఆయన స్థాయికి తగదు’ అని జడ్పీ చైర్పర
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంప్లో కాంగ్రెస్ నాయకులకు చేదు అనుభవం ఎదురైంది. గురువారం పలు వార్డుల్లో ప్రచారానికి వెళ్లిన వారిని ప్రజలు నిలదీశారు.