కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదవి రాకపోతే ఎవరికైనా అసంతృప్తి ఉంటుందని చెప్పారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం అమలుచేయలేకపోతున్నదని, ప్రస్తుతం కేసీఆర్ పథకాలనే కొనసాగిస్తున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు జీవన్రెడ్డి స్పష్టంచేశారు.
శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదా లు తెలిపే చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి ఎక్కు వ సమయం �
MLC Jeevan Reddy | దేశంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అన్నింటికి మూలం భారత రాజ్యాంగమని( Indian constitution) ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ 11 నెలల పాలనను చూసిన వారెవరికైనా రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి తర్వాత అత్యంత కీలకమైన హోంశాఖ మంత్రిన
Jeevan Reddy | కాంగ్రెస్ పార్టీపై(Congress party) ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(MLC Jeevan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి ఎంతో కష్టపడ్డాం. కాంగ్రెస్ పార్టీలో చేరే ఎమ్మెల్యేల కోసం పాత వా�
ఇంకేముంది బీఆర్ఎస్ పనైపోయింది. అందరూ మా వైపు వచ్చేస్తున్నారు. ఖేల్ ఖతం దుక్నం బంద్' అంటూ అధికారంలోకి వచ్చిన కొత్తలో కాంగ్రెస్ నేతలు ఊదరగొట్టారు. వారన్నట్టే ఓ పదిమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జారుకు�
మా తమ్ముడు ఆపదల ఉన్నప్పుడు పోలీసోళ్లకు చెప్పినా పట్టించుకోలేదు. ఇవాళ మీ వెంట 60 మంది పోలీసోళ్లు ఏం జేయ వచ్చిన్రు? సచ్చిపోయిన నా తమ్ముడు ఇప్పుడు లేచి వస్తడా..’ అని మంత్రి శ్రీధర్బాబును సీనియర్ కాంగ్రెస్ �
అక్రమంగా కూడబెట్టిన ఆస్తులను కాపాడుకునేందుకు, రాజకీయ భవిష్యత్తు కోసమే ఇతర పార్టీల ఎమ్మెల్యేలు అధికార పార్టీ కాంగ్రెస్లో చేరుతున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ తెలిపారు.
కాంగ్రెస్ శాసనమండలి సభ్యుడు టి.జీవన్రెడ్డి తన అనుచరుడు గంగారెడ్డి హత్యపై ఇటీవల తీవ్రంగా స్పందించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన కూడా తెలిపారు. ‘రాష్ట్రంలో అసలు శాంతిభద్రతలు ఉన్నాయా?’ అని ఆయన సొంత ప్రభు�
కాంగ్రెస్ కార్యకర్త గంగారెడ్డి మర్డర్ విషయంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్పై హత్య కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి డిమాండ్ చేశారు.
MLC Jeevan Reddy | తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను జీర్ణించుకోలేకపోతున్నానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉన్నప్పటికీ పార్టీ ఫిరా
పార్టీ ఫిరాయింపులకు కాంగ్రెస్, రాహుల్గాంధీ ఎప్పుడూ వ్యతిరేకమేనని, రాష్ట్రంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి డిమాండ్ చేశారు.