Mlc Elections | మహబూబ్ నగర్, రంగా రెడ్డి, హైదరాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారులు పొరపాట్లకు తావివ్వకుండా సజావుగా నిర్వహించాలని జోగులాంబ గద్వాల (jogulamba district) జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.
జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ నర్సింహారెడ్డి అధికారులకు సూచించారు. ఈ నెల 13న ఎన్నికలు జరగనున్న సందర్భంగా కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమ
MLC Elections Schedule | ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. ఎన్నికలకు వచ్చే నెల 6న నోటిఫికేషన్ విడుదలవడనున్నది. మార్చి 13 వరకు నామినేషన్ల స్వీకరణ, మార్చి 14న పరిశీలన జరుగను�
నిజాలను జీర్ణించుకోలేని బీజేపీ నేతలు నమస్తే తెలంగాణ దినపత్రికపై తమ అక్కసును వెళ్లగక్కారు. నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలో గురువారం బీజేపీ నాయకులు ‘నమస్తే తెలంగాణ’ ప్రతులకు నిప్పుపె
చ్చే 13న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు 139 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. రంగారెడ్డి-మహబూబ్నగర్-హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు 137 పోలింగ్ కేంద్రాలను
మహారాష్ట్ర శాసనమండలి ఎన్నికల్లో అధికార బీజేపీ కూటమికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం అయిదు స్థానాల్లో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) మూడు స్థానాలను గెలుచుకుంది. బీజేపీ సిట్టింగ్ సీటైన అమరావతి పట�
మహారాష్ట్రలో బీజేపీకి గట్టి షాక్ తలిగింది. బీజేపీ, ఆ పార్టీ సైద్ధాంతిక గురువుగా భావించే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్)కు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే నాగ్పుర్లో ఘోర ఓటమి పాలైంది.
రాష్ట్రంలో త్వరలో ఖాళీకానున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీచేస్తామని తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్సీపీఎస్ఈయూ) రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ ప�
ముంబై : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నెలకొన్నది. శివసేనకు చెందిన ఎమ్మెల్యేలతో సభ్యులతో కలిసి తిరుగుబావుటా ఎగుర వేయడంతో మహారాష్ట్ర మహా వికాస్ అఘాది కూటమిలో ప్రకంపనలు సృష్టించాయి. మహారాష్ట్ర లెజిస్లేటి
పాట్నా: బీహార్లో ‘హిట్లర్షాహి’ ప్రభుత్వం నడుస్తున్నదని ఎన్డీయే మిత్రపక్షానికి చెందిన ముఖేష్ సహానీ ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వికాశీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ)కి ఒక టికెట్ అయినా కేటాయించ�
MLC elections: బీహార్లో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 24 స్థానాల్లో ఎన్నికల కోసం ఎన్నికల సంఘం ఇటీవల నోటిఫికేషన్ విడుదలచేసింది. దాంతో ప్రధాన పార్టీలైన
MLC Elections | స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజేతలను నిర్ధారిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. శాసనమండలికి ఎన్నికైన 12 మంది ఎమ్మెల్సీల ఎన్నికపై బుధవారం నాడు
‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విభేదాలు స్వతంత్ర అభ్యర్థికి ఈటల ప్రచారం పార్టీ అధ్యక్షుడు బండి మాట బేఖాతరు ముగ్గురు కార్పొరేటర్లకు బండి నోటీసులు ఈటల విషయంలో మాత్రం మీనమేషాలు కరీంనగర్ ప్రతినిధి, డిసె�