ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు (Vizag MLC Election) టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి దూరంగా ఉండనుంది. ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించింది. విశాఖ జిల్లా న�
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 13వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 14 వ తేదీ నుంచి 16వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువునిస్తారు. ఈ నెల 30వ తేదీన స్థానిక �
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉపఎన్నికల్లో తీన్మార్ మల్లన్న పైసల పంపిణీ నల్లగొండ కాంగ్రెస్ను కుదిపేస్తున్నది. ఎన్నికల్లో నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్�
MLC election | పట్టభద్రులకు అవగాహన లోపంతో చెల్లని ఓట్లు(Invalid votes) అత్యధికంగా నమోదవుతున్నాయి. చెల్లని ఓట్లు నిర్ధారించే క్రమంలో పలుమార్లు అధికారులు, ఏజెంట్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటున్నది.
కాంగ్రెస్ పార్టీ కుట్రకత్తులను పాలమూరు ఛేదించింది. మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఉపఎన్నికలో బీఆర్ఎస్కే పట్టంగట్టింది. సీఎం రేవంత్రెడ్డి సొంతగడ్డపై గులాబీ జెండా ఎగిరింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వే�
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే ఎమ్మెల్సీ ఎన్నికలో నవీన్కుమార్రెడ్డి విజయం సాధించడంతో ఉమ్మడి జిల్లా గులాబీ శ్రేణుల్లో జోష్ నిండిం ది. బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచాడన్న విషయం తెలుసుకున్న పార్టీ కా ర�
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఆదివా రం విలేకరుల సమావేశంలో మాట్లా�
ఆ ఇంట్లో నాన్న, అన్నయ్యలు ఇద్దరూ జడ్జీలే. కానీ.. ఆయన మాత్రం ఐపీఎస్ కొలువును ఎంచుకున్నారు. పలు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం చేస్తూనే సివిల్స్కు ఎంపికై ఐపీఎస్ అధికారి అయ్యారు. సేవే లక్ష్యంగా.. ప్రజా క్షే
స్థానిక ప్రజాప్రతినిధుల శాసనమండలి ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. మరో 24 గంటల్లో ఫలితం వెలువడనుండడంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాలలో కౌంటి
ఖమ్మం-వరంగల్-నల్గొండ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల భవితవ్యం జూన్ 5వ తేదీన తేలనున్నది. ప్రస్తుతం బ్యాలెట్ బాక్సుల్లో భద్రంగా నిక్షిప్తమై ఉంది. ఈ నెల 27వ తేదీన జరిగిన పో�
కారు ఢీకొనడంతో దంపతులు దుర్మరణం చెందారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తన భార్యతో ఓటు వేయించడానికి బైక్పై వెళ్తుండగా వీరి బైక్ను కారు ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. వివరాలు ఇలా..
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్న విద్యావంతుడు, బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డికి మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి గెలిపించాలని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు గ్రాడ్యుయేటర్లను కోరా�
పట్టభద్రుల ఎన్నికల్లో విద్యావంతుడైన బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల పట్టణ ఇన్చార్జి ఇంగిలి వీరేశ్రావు పిలుపునిచ్చార