NRI | పట్టభద్రుల ఎమ్మెల్సీ(MLC election) ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి పట్టభద్రులను కోరారు.
KTR | కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో(MLC election) విచక్షణతో ఓటెయ్యాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్ కేటీఆర్(KTR) అన్నారు.
MLA Jagadish Reddy | ఎమ్మెల్సీ ఎన్నికల్లో(MLC election) పట్టభద్రులు ఆలోచించి బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) అన్నారు.
ఈ నెల 27న జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్రెడ్డి కోరారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన శిక్షణా తరగతులను ప్రిసైడిండ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రియాంక ఆల అన
ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంస్కారవంతుడు, సమాజ సేవకుడు, బిట్స్ పిలానీ గోల్డ్ మెడలిస్ట్ రాకేశ్రెడ్డికి, నయవంచకుడు, పూటకో పార్టీ మార్చి ఓ యూట్యూబ్ చానల్ ద్వారా పీడిత ప్రజల రక్తం తాగే చింతపండు నవీన్కు పోట
నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. మూడు జిల్లాల పరిధిలో ప్రధాన పార్టీలతోపాటు వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థ్ధులు మొత్తం 69 మంది 117 సెట్ల నామిన�
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజవర్గ శాసనమండలి ఉపఎన్నిక కోసం బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా నల్లగొండలోని లక్ష్మీగార్డెన్స్ నుంచి
వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఈ నెల 27న ఉన్నందున టెట్ వాయిదా వేయాలని ఎన్నికల సంఘం విద్యాశాఖకు గురువారం ఆదేశాలు జారీ చేసింది.
భారత ఎన్నికల సంఘం నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ను గురువారం విడుదల చేసింది. షెడ్యూల్ను మే నెల 2వ తేదీన విడుదల చేయనున్నారు.