ఈనెల 27న వరంగల్లోని ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభకు ప్రతి కార్యకర్త ఉద్యమ స్ఫూర్తితో తరలిరావాలని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేర
రాష్ట్రంలో కాంగ్రెస్ అసమర్థ పాలనతో రైతులు అష్ట కష్టాలు పడుతున్నారని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి విమర్శించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో వ్యవసాయం సంక్షోభంగా మారి అప్పుల బాధలతో రైతులు ఆత్మహత్యలు చేసుక�
తెలంగాణ రాష్ట్రసాధన కోసం కేసీఆర్ 14ఏండ్లు పోరాటం చేసి రాష్ర్టా న్ని సాధించారని, కనీసం ఉద్యమంలో పాల్గొనని ఉద్యమ చరిత్ర, విలువలు తెలియని రేవంత్రెడ్డి ఆలోచనావిధానాలు చూస్తుంటే తెలంగాణ అస్తిత్వంపై దాడి చ�
సిద్దిపేట జిల్లా తీగుల్ నర్సాపూర్ సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండపోచమ్మ అమ్మవారి 23వ ఆలయ వార్షికోత్సవాలు శుక్రవారం ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజు వేదమంత్రోచ్ఛరణల మధ్య శివపార్వతుల కల్యాణం అంగ�
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మద్దతు ధర చెల్లించాలని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి కోరారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని పిడిచేడ్ సమీపంలో సీసీఐ, జాలిగామలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన
అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, అర్హులైన రైతులకు పూర్తిస్థాయిలో పంటరుణమాఫీ చేయాలని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని అక్కారం, �
ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన మాటకు విలువ లేకుండా కొర్రీలు పెట్టి సగం మందికి కూడా రుణమాఫీ చేయకపోగా, అబద్ధాలతో కాలం గడుపుతున్నారని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, గజ్వ�
ప్రతి ఇంటి ఆవరణంలో మొక్క లు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీలో స్వచ్ఛదనం-పచ్చదనంలో భాగంగా మొక్కలు నాటిన సందర్�
గజ్వేల్ సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఆరు నెలల కింద లక్కీడ్రా పద్ధ్దతిలో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేశారు. అర్హులను ఎంపిక చేసిన అధికారు
పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాజకీయ లబ్ధికోసమే గజ్వేల్ పట్టణానికి చెందిన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. శుక్�
ప్రమాదాలు, అనారోగ్యంతో ప్రాణాపాయంలో ఉన్నవారిని కాపాడేందుకు ఆరోగ్య వంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఏసీపీ రమేశ్ అన్నారు.
విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికితీయాలని, అందుకు ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. సోమవారం గజ్వేల్ మండల పరిధిలోని ప్రజ్ఞాపూర్ జి�
క్రీడలకు కేరాఫ్ అడ్రస్గా గజ్వేల్ పట్టణం మారిందని, కేసీఆర్ పాలనలో క్రీడాకారులకు తగిన గుర్తింపు లభించిందని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. మంగళవారం గజ్వేల్ ఖోఖో క్లబ్ ఆధ్వర్యంలో గజ్వేల్ బ�