kamareddy | కామారెడ్డి : స్థానిక సంస్థల్లో గెలుపే లక్షంగా పనిచేస్తున్నామని, ఆ గెలుపే పార్టీ బలన్ని నిరూపిస్తుందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపెల్లి వెంకట రమణారెడ్డి అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహం చూస్తుంటే.. కాం గ్రెస్ తల్లి అనే భావన కలుగుతున్నదని బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి అభిప్రాయం వ్యక్తంచేశారు.
హైదరాబాద్లో హైడ్రా పేరుతో జరుగుతున్న తతంగమంతా చెరువుల పరిరక్షణ కోసం కాదని పైసా వసూలే ప్రధాన లక్ష్యమని బీజేపీ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆరోపించారు.
ఉమ్మడి జిల్లాలో రెండు రోజుల క్రితం కురిసిన అకాల వర్షం, వడగండ్ల వాన అన్నదాతలను ఆగమాగం చేసింది. పంట చేతికొచ్చే సమయంలో వడగండ్లు రైతుకు కన్నీళ్లు మిగిల్చాయి. మంచి దిగుబడి వచ్చిందన్న సంతోషం ప్రకృతి వారిని ఎక�
కామారెడ్డి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 67వ జాతీయ స్కూల్ గేమ్స్ టోర్నమెంట్ అండర్ 17 కబడ్డీ పోటీలకు కామారెడ్డి జిల్లా కేంద్రం సిద్ధమైంది.
అవినీతిపై మాట్లాడే ముందు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని డీసీసీ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సో�
ప్రజల తీర్పును శిరసావహిస్తామని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంపగోవర్ధన్ అన్నారు. తన నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శాసన సభ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి కేసీఆర్ ఓడిపోయా
MLA Venkataramana Reddy | సింగరేణి (Singareni workers)లో 12 వేల మందికి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు వచ్చాయంటే అందుకు కారణం సీఎం కేసీఆరేనని బీఆర్ఎస్ భూపాలపల్లి అభ్యర్థి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి(MLA Venkataramana Reddy )అన్నారు.
స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో తండాలు, గూడేల్లో సమగ్రాభివృద్ధి జరిగిందని, బంజారాల నీటి గోస తీర్చిన గొప్ప నేత సీఎం కేసీఆర్ అని రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నార�