సిద్దిపేట జిల్లాను రద్దు చేయడానికి కాంగ్రెస్ సర్కారు యత్నిస్తున్నదని, తన ప్రాణాన్ని పణంగా పెట్టయినా జిల్లా రద్దును అడ్డుకుంటానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. బుధవారం సిద్దిపేట పట్టణంలో�
‘కాంగ్రెసోళ్లు వచ్చి మార్పు.. మార్పు అని చెబితే ప్రజలు ఆశపడి ఓట్లేసిండ్రు. ఇప్పుడేమైంది..? కరెంటు కష్టాలు వచ్చినయి. మంచినీళ్ల కష్టాలు వచ్చినయి. కాంగ్రెస్ తెచ్చిన మార్పు ఇదేనా. ఉన్నయి బంద్ పెట్టి ప్రజలను �
అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తానని ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన సీఎం రేవంతరెడ్డి పథకాలు అమలు చేయకుండా నట్టేట ముంచాడని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు.
“వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తానన్న హామీ ఏమైందని, కాంగ్రెస్ అంటే బోనస్ కాదు బోగస్” అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా తూప్రాన్ బస్టాండ్ ఎదురుగా తూప్రాన�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని దద్దమ్మగా మారింది... పూర్తిగా రివర్స్ గేర్లో నడుస్తుంది... నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలను మెల్లమెల్లగా పక్క దారి పట్టిస్తుంది. ఇలాంటి �
ఎంతో ఉద్యమ చరిత్ర కలిగిన నల్లగొండ జిల్లా అభివృద్ధిని పట్టించుకోకుండా పదవుల మీద యావతో గాలికి వదిలేసిన చరిత్ర జానారెడ్డి, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రెడ్డిది అని మాజీ మంత్రి, సిద్దిపేట �
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు శుక్రవారం రాత్రి నల్లగొండలో నిర్వహించిన రోడ్ షో విజయ వంతమైంది. రోడ్ షోకు నియోజకవర్గం నుంచి ప్రజలు, బీఆర్ఎస్
ప్రజలను ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేసిన 420 సర్కార్కు ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీమంత్రి తన్నీరు హరీశ్రావు ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం గుమ్మడిదలలో నిర్వహించిన రోడ్ షోలో హరీశ్రావు, ఎంపీ అభ్యర్థి
తెగించి కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, దీనికోసం ఎన్నో పోరాటాలు, తాగ్యాలు చేశామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. బీఆర్ఎస్ 24వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివార
బండి సంజయ్ డొల్ల మాటల మనిషేనని, ఆయన గురించి కరీంనగర్ ప్రజలకు తెలిసి పోయిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు తీవ్రంగా విమర్శించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా..
మెదక్ జిల్లా కేంద్రంలో గురువారం భారీ ఎత్తున రోడ్డు షో నిర్వహించేందుకు బీఆర్ఎస్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 10 గంటలకు ధ్యాన్చంద్ చౌరస్తా నుంచి రాందాస్ చౌరస్తా వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో మ
లోక్సభ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియలో భాగంగా బుధవారం అత్యధికంగా 11 నామినేషన్లు దాఖలయ్యాయి. జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గ స్థానానికి ఆరో రోజు 10 మంది అభ్యర్థులు 11 నామినేషన్లు వేయగా, బీఆర్ఎస�