పది వేల ఎకరాల్లో పంటలు ఎండుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని, కూడవెల్లి వాగులోకి తక్షణమే నీటిని విడుదల చేయాలని, లేకపోతే రైతులతో కలిసి మల్లన్నసాగర్ను ముట్టడిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు
దుబ్బాక ప్రాంతం మొదటి నుంచి బీఆర్ఎస్కు అండగా నిలిచిందని, ఇక్కడ ఏ ఎన్నిక జరిగినా గెలుపు బీఆర్ఎస్దే అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం దుబ్బాకలో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక �
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏఒక్క హామీ నెరవేర్చడం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేటలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రా�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకిచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేసిన పాపాన పోలేదు. యాసంగి దినం పంటలు ఎండుతుంటే మంత్రులు చోద్యం చూస్తున్నారు. నీళ్లుండీ ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. రైతు సమస
చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ కలిసి నిర్వహించుకునే పండుగ హోలీ అందరి జీవితాల్లో రంగులు నింపాలని ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్ నాయకత్
ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో బీఆర్ఎస్లో జోష్ నెలకొంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని రెండు సిట్టింగ్ స్థానాలను గెలిపించుకోవడంతో పాటు ఇతర పార్లమెంట్ స్థానాల గెలుపే లక్ష్యంగా పార్టీ కార్యాచ
సిద్దిపేట పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో మంగళవారం సాయంత్రం కురిసిన వడగండ్ల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు డిమాండ్ చేశారు.
సిద్దిపేట గణేశ్నగర్ ప్రసన్నాంజనేయ స్వామి మహిమగల స్వామిగా విరాజిల్లుతున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. స్వామివారి ఆలయ సన్నిధిలో నూతనంగా నిర్మించిన శ్రీరామకల్యాణ మ
బీఆర్ఎస్కు పట్టున్న ఉమ్మడి మెదక్ జిల్లాపై రేవంత్రెడ్డి సర్కారు కక్షసాధింపులకు పాల్పడుతున్నది. కేసీఆర్ హయాంలో మంజూ రు చేసిన పలురోడ్ల అభివృద్ధి పనులను రద్దు చేయడంతోపాటు నిధులను ఇతర జిల్లాలకు మళ్ల�
మెదక్ జిల్లా శివ్వంపేటలో వెలసిన బగలాముఖి శక్తిపీఠంలో ఏదో తెలియని మహత్యం ఉందని, ఈ ఆలయాన్ని దర్శించుకుంటే ప్రశాంతత కలిగిందని, ఏదో కొత్తదనం చూశానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీ రు హరీశ్రావు అన్
మహిళల్లో గొప్ప చైతన్య స్ఫూర్తి ఉంటుందని, మహిళలు ఆర్థికంగా ఎదగాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. బుధవారం సిద్దిపేట అర్బన్ మండలం తడకపల్లి గ్రామంలోని 15 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంప�
కుర్మల ఆర్థిక సంపద పెరగాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని సంగుపల్లిలో జరుగుతున్న బీరప్ప ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. స్వామివారిని దర్శ�
తల్లిపాలు పిల్లలకు అమృతం లాంటివని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట విపంచి కళానిలయంలో శ్రీరామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో గర్భిణులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా �
పదో తరగతిలో అదే పట్టుదల ఉండాలి.. రాష్ట్రంలో సిద్దిపేట నియోజకవర్గం అగ్రస్థానంలో నిలవాలి... 119 నియోజకవర్గాల్లో సిద్దిపేట వందశాతం ఫలితాలు సాధించి, నంబర్వన్గా నిలవాలి.. అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీ�