మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం గులాబీ పార్టీకి కంచుకోట అని, రానున్న ఎన్నికల్లో మరోసారి గులాబీ జెండా ఎగురవేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శుక�
ప్రభుత్వం యాసంగిలో సాగుకు నీళ్లు ఇస్తదో లేదో అనే అప నమ్మకం రైతుల్లో ఏర్పడిందని, దీంతో రైతులు సాగుకు వెనుకడుగు వేస్తున్నారని, వెంటనే రైతుల్లో విశ్వాసం, నమ్మకం కల్పించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే
“తెలంగాణ వచ్చిందంటే కేసీఆర్ వల్లనే., చావు నోట్లో తలపెట్టి ఆయన తెలంగాణను సాధించారు.” అని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. మనోహరాబాద్ మండలం జీడిపల్లిలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహ�
సిద్దిపేట కోమటి చెరువు నెక్లెస్ రోడ్డు మరో ఉత్సవానికి సిద్ధమైంది. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు సంక్రాంతి పండుగ సందర్భంగా పట్టణంలోని కోమటి చెరువు నెక్లెస్ రోడ్డు వద్ద కైట్ ఫెస�
సిద్దిపేట కోమటి చెరువు నెక్లెస్ రోడ్డు మధ్యలో నిర్వహించనున్న కైట్ ఫెస్టివల్ను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. సిద్దిపేట కోమటి చెరువు వేదికగా ఈ నెల 13న ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమంలో యువత