వ్యక్తిగత కక్షతో బీఆర్ఎస్ నాయకుడు గజవాడ నాగరాజుపై కాంగ్రెస్ నాయకుడు దాడి చేసిన ఘటన రామాయంపేట పట్టణంలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు
ప్రజలను పెద్దమ్మతల్లి చల్లగా చూడాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. మండలంలోని పెద్దకోడూరు, కిష్టాపూర్ గ్రామాల్లో శనివారం పెద్దమ్మ పెద్దిరాజుల కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర
అలవికాని హామీలతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను మోసగించి అధికారాన్ని చేజిక్కించుకున్నదని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఖమ్మం-నల్గొండ-వరంగల్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి మండలం కమలాపూర్ కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభమైంది. శుక్రవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు కమలాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్�
మూడు రోజుల్లో ధాన్యం మొత్తం లిఫ్ట్ చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు కోరారు. గురువారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలంలోని కమలాపూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన
కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి రైతులకు అడిగే హక్కులేదా? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ప్రశ్నించారు. రైతులు 500 బోనస్ గురించి అడిగితే.. మంత్రి స్థాయిలో ఉండి “మొరుగుతున్నారు” అనే �
రామచంద్రుడు, ఆంజనేయస్వామి ఆశీస్సులతో సిద్దిపేట పట్టణం మరింత అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ఆకాంక్షించారు. బుధవారం సిద్దిపేట పట్టణంలో హనుమాన్ మాలధారణ స్వాములు
ఈ నెల 23న పాలకుర్తి నియోజకవర్గ పట్టభద్రులు, బీఆర్ఎస్ శ్రేణుల సమావే శాన్ని తొర్రూరులో నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి ఎర్ర బెల్లి దయాకర్రావు వెల్లడించారు. మంగళవారం తొర్రూరు లో ఆయన మాట్లాడుతూ..
కాంగ్రెస్ ప్రభుత్వం వడ్ల కొనుగోలులో చూపుతున్న తీవ్ర నిర్లక్ష్యానికి మెదక్ జిల్లాకు చెందిన రైతు సంతోశ్ కష్టాలే నిదర్శనమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఎక్స్ వేదికగా వెల్లడించారు. వి�
దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ తండ్రి, మాజీ సర్పంచ్ కనీలాల్నాయక్ మృతి బాధాకరమని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. కనీలాల్నాయక్ ఇటీవల మృతిచెందగా..
లోక్సభ ఎన్నికల మహాసంగ్రాహం సోమవారం ముగిసింది. జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. పోలింగ్ ముగిసే వరకు కూడా పలు కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరగా వారందరికీ ఓటు వేసేందుకు అవశాకం కల్పించారు.
ప్రజాస్వామ్య బలోపేతం కోసం అందరూ ఓటు వేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సిద్దిపేటలోని అంబిటాస్ సూల్ 114వ పోలింగ్ కేంద్రంలో హరీశ్
‘కాంగ్రెస్, బీజేపీలను ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పాతరేయాలి. ఎన్నికలప్పుడు వచ్చే పార్టీలను నమ్మకండి. ఎల్లవేళలా ప్రజల మధ్య ఉండే బీఆర్ఎస్ను నమ్మండి. గులాబీ జెండాతోనే ఢిల్లీలో తెలంగాణకు న్యాయం జరుగుతుంది
కేసీఆర్ రాకముందు గజ్వేల్ ఎట్లుండే...కేసీఆర్ వచ్చినంక ఇప్పుడెట్లుందో ప్రజలు ఆలోచన చేయాలే... గజ్వేల్ రూపురేఖలు మార్చిన కేసీఆర్ను గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మాజీమంత్ర
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మైనార్టీలకు అన్నివిధాలుగా మేలు జరిగిందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం సిద్దిపేట పట్టణంలోని కొండాభూదేవి గార్డెన్లో ఏర్పాటుచేసిన ముస్లిం మైనార్�