కాంగ్రెస్ మెడలు వంచడానికే రైతు దీక్ష చేపట్టామని, ఈ రైతుదీక్ష చూస్తుంటే ఉద్యమ రోజులు గుర్తుకొస్తున్నాయని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు.
రైతులను నమ్మించి మోసం చేస్తున్న కాంగ్రెస్కు ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని, ఆ పార్టీకి పుట్టగతులు ఉండవని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి విమర్శించారు. ఆదివారం హత్నూ ర మండలం దౌల్తాబాద్ తెలంగా�
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన గిరిజనుల కుటుంబాలకు అండగా ఉంటామని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నా రు. ప్రమాదంలో మృతిచెందిన తాళ్లపల్లితండా, జగ్యతండా, భీమ్లతండాలో బాధిత కుటుంబాలను శుక్రవారం
అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, హామీల అమలులో చేతులెత్తేసిందని నర్సాపూర్ ఎమ్మెల్యే వాటికి సునీతాలక్ష్మారెడ్డి విమర్శించారు. బుధవారం చిలిపిచెడ్ రైతు వేదికలో తహసీల్దార్ ముసాద్దీక్ ఆ�
కేసీఆర్ మహిళలను తోబుట్టువులుగా భావించి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారని, కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం మర్చిపోయిందని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఎద్దేవా చేశారు.
మంత్రిగా ఉన్న కొండా సురేఖ తన స్థాయిని మరిచి దిగజారి మాట్లాడటం సరికాదని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారంలో ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి �
మండలంలోని పోతాన్శెట్టిపల్లి చౌరస్తా వద్ద మెదక్ జోగిపేట్ ఆర్అండ్బీ రోడ్డు గుంతలమయమై ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోరా అని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మండిపడ్డారు.
కాంగ్రెస్ నాయకులు మాటిమాటికి బీఆర్ఎస్ నాయకులను రెచ్చగొట్టే విధానాలు మానుకోవాలని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. శుక్రవారం మెద క్ జిల్లా శివ్వంపేట మండలంలోని గోమారంలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయ
మైనంపల్లి హన్మంతరావు కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావుపై వాడిన భాషను మార్చుకోవాలని మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్ హెచ్చరించారు. బుధవారం నర్సాపూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ�
రూ.2లక్షల పంట రుణమా ఫీ అంటూ గొప్పగా ప్రచారం చేస్తే నమ్మి ఓట్లేసి గెలిపించిన పాపానికి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు.
సంపూర్ణ రుణమాఫీ, ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. శివ్వంపేటలో శుక్రవారం 51 సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు ఆమె పంపిణీ
ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు కావడంతో ఢిల్లీలోని తెలంగాణ భవన్లో బుధవారం మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
వైద్య ఖర్చులు భరించలేని పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా వచ్చే డబ్బు కొంత ఆర్థిక వెసులుబాటును కలిగిస్తుందని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం వెల్దుర్తి, కొల్చారం మండలాల్లోని లబ్�