మెదక్ జిల్లా నర్సాపూర్లో దివంగత మాజీ జడ్పీటీసీ వాకిటి లక్ష్మారెడ్డి 25వ వర్ధంతిని శుక్రవారం ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. లక్ష్మారెడ్డి విగ్రహానికి ఎమ్మె ల్యే సునీతాలక్ష్మ
చాలామంది రైతులకు రూ.లక్షలోపు రుణమాఫీ జరగలేదని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి శనివారం అసెంబ్లీలో ప్రసంగించారు. ప్రభుత్వం ఒక పాలసీ తీసుకువచ్చినప్పుడు రైతులందరికీ రుణమాఫీ జరగాలని, అలాంటి పరిస
తెలంగాణ ఉద్యమం దేశానికే ఆదర్శమని, బీఆర్ఎస్ ఏర్పాటు చేసి ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్పనేత కేసీఆర్ అని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాద�
ప్రజలకు హామీలిచ్చి మాట తప్పిన పార్టీలు కావాలా, ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని హామీలు నెరవేర్చిన బీఆర్ఎస్ కావాలా తేల్చుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు.
స్థానిక మహిళా ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డిని ఆహ్వానించకుండా ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థితో మహిళలకు ఉచిత బస్సును ప్రారంభించడం అధికారులకు ఎంతవరకు సమంజసమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు అశోక్గౌడ్ ధ్వ