ప్రజలకు సేవ చేసేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి వెల్లడించారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పూజలు చేసి మొదటి సారి అడుగుపెట్టారు. ఉ�
ఇచ్చిన హామీ మేరకు ఆడపిల్లల పెండ్లికి లక్ష రూపాయల సాయంతో పాటు తులం బంగారం ఇచ్చే పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం త్వరగా అమలు చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం వెల్ద
వీరవనిత చాకలి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. మండల కేంద్రమైన మాసాయిపేటలో మంగళవారం చాకలి ఐలమ్మ విగ్రహాన్ని, ప్రాథమిక సహకార సంఘం దుకాణ సముదాయాన్ని, కొప్పులపల్లిలో మన
నర్సాపూర్ గడ్డా బీఆర్ఎస్ అడ్డా అని మరోసారి రుజువైంది. బీజేపీ ఎత్తులు, కుట్రలను చిత్తు చేస్తూ అవిశ్వాసం నెగ్గి మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకుని కారు స్పీడును మరింత పెంచింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించకుండా కాలయాపన చేయడానికే ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు స్వీకరించిందని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు.
నర్సాపూర్ మండలంలోని నారాయణపూర్లో సర్పంచ్ మహమ్మద్ ఇస్రత్ ఫాతిమా అబూబాయ్ ఆధ్వర్యంలో హజ్రత్ సయ్యద్లాల్ షక్వద్రి ఉర్ఫ్ మౌలానా బాబాదర్గా వద్ద ఆదివారం ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల�
రైతుల ఖాతాల్లో రైతుభరోసా డబ్బులు వేయాలని, ఆరు గ్యారెంటీల అమలుకు ఒత్తిడి తెస్తామని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం కౌడిపల్లి, శివ్వంపేట మండలాల్లోని పలు గ్రామాల్లో ఆమె ప్రజా�
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను విస్మరిస్తే ప్రజల తరఫున ఉద్యమిస్తామని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని నవాబ్పేట గ్రామంలో సర్పంచ్ అశోక్రెడ్డి, ఎంపీడీవో భారతితో
ప్రభుత్వం ప్రకటించిన ఆరుగ్యారెంటీ పథకాలను పకడ్బందీగా అమలు చేసి ప్రజలకు అందించాలని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని మానేపల్లిలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి హాజరై ఏ�
కొత్త ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన’ ఉమ్మడి మెదక్ జిల్లాలో గురువారం ప్రారంభమైంది. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో సెలవు దినాల్లో మినహా జనవరి 6వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర�
క్రిస్మస్ పండుగను క్రైస్తవులు సంతోషంగా జరుపుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి కోరారు. నర్సాపూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, శివ్వంపేట మండలం సీతారాంతండాల్లో ప్రభుత్వం తరఫున క్�
ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి సూచించారు. సోమవారం కౌడిపల్లి మండల ప్రజాపరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీప�
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలయ్యేలా ప్రజల పక్షాన నిలబడి పోరాడతామని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ కృతజ్ఞత సభను ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అధ్యక్షతన, �