సంగారెడ్డి జిల్లా హత్నూర రైతువేదికలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి పంపిణీ చేశారు. తొలుత లబ్ధ్దిదారులకు చెక్కులు పంపిణీ చేస్తుండగా కాంగ�
జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మం�
కొండపోచమ్మ కాల్వ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు గత 26 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మండిపడ్డారు.
అసెంబ్లీలో బుధవారం మధ్యాహ్నం ద్రవ్య వినిమయ బిల్లుపై ప్రభుత్వం, కేటీఆర్ మధ్య సంవాదం కొనసాగుతున్నది.. వెంటనే అసందర్భంగా లేచిన సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. ‘కేటీఆర్ వెనకాల ఉండే అక్కలు ఇక్కడ (గతంలో అధి�
అసెంబ్లీలో కాంగ్రెస్కు చెందిన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి తొడగొట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. శనివారం అసెంబ్లీలో బడ్జెట్పై చర్చలో ఆయన మాట్లాడుతూ ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఏ క్షణమైనా పడిపోతుంద�
బీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అధికారులు ప్రొటోకాల్ ఉల్లంఘిస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. అధికారిక హోదా లేకున్నా కాంగ్రెస్ నాయకులు పెత్త నం చెలాయిస్తున్నారని ఆగ�
కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, రేవంత్రెడ్డి పాలనలో దుర్భిక్షంగా మా రిందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్య�
నాయకులు బీఆర్ఎస్ను వీడినా పార్టీకి ఢోకాలేదని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి వెల్లడించారు. మంగళవారం నర్సాపూర్ పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కొందరు నాయకులు బీఆర్ఎస్ను వీ�
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం మెదక్ జిల్లా నర్సాపూర్లోని తన నివాసంలో ఎమ్మెల్యే సునీతాలక్ష్�
అసెంబ్లీ ఎన్నికల్లో అమలుకానీ హామీలిచ్చి అబద్ధాలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి నాయకులు, కార్యకర్తలకు సూచించారు.
ఎన్నికలు వచ్చాయంటే చాలు ప్రజలకు మాయమాటలు చెప్పి ఓట్లు దండుకోవడానికి వచ్చే పార్టీలను నమ్మి మోసపోవద్దని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్�
సంగారెడ్డి జిల్లాలోని ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాద ఘటనలో బాధిత కుటుంబసభ్యులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపించారు. మృతదేహాల కోసం వారి కు�
ఎస్బీ ఆర్గానిక్స్ ప్రమాద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం, కంపెనీ యాజమాన్యం విఫలమయ్యాయని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. జిల్లాలో వరుస సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం �
వారంతా కార్మికులు. ఉపాధి కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఎస్బీ పరిశ్రమలో పనిచేస్తున్నారు. బుధవారం పరిశ్రమలో పనిచేస్తుండగా ఒక్కసారిగా రియాక్టర్లు పేలడంతో వారి జీవితాలు తలకిందులయ్యాయి. పేలుడు ధాటికి ఐదుగ�