కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, రేవంత్రెడ్డి పాలనలో దుర్భిక్షంగా మా రిందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్య�
నాయకులు బీఆర్ఎస్ను వీడినా పార్టీకి ఢోకాలేదని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి వెల్లడించారు. మంగళవారం నర్సాపూర్ పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కొందరు నాయకులు బీఆర్ఎస్ను వీ�
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం మెదక్ జిల్లా నర్సాపూర్లోని తన నివాసంలో ఎమ్మెల్యే సునీతాలక్ష్�
అసెంబ్లీ ఎన్నికల్లో అమలుకానీ హామీలిచ్చి అబద్ధాలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి నాయకులు, కార్యకర్తలకు సూచించారు.
ఎన్నికలు వచ్చాయంటే చాలు ప్రజలకు మాయమాటలు చెప్పి ఓట్లు దండుకోవడానికి వచ్చే పార్టీలను నమ్మి మోసపోవద్దని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్�
సంగారెడ్డి జిల్లాలోని ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాద ఘటనలో బాధిత కుటుంబసభ్యులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపించారు. మృతదేహాల కోసం వారి కు�
ఎస్బీ ఆర్గానిక్స్ ప్రమాద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం, కంపెనీ యాజమాన్యం విఫలమయ్యాయని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. జిల్లాలో వరుస సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం �
వారంతా కార్మికులు. ఉపాధి కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఎస్బీ పరిశ్రమలో పనిచేస్తున్నారు. బుధవారం పరిశ్రమలో పనిచేస్తుండగా ఒక్కసారిగా రియాక్టర్లు పేలడంతో వారి జీవితాలు తలకిందులయ్యాయి. పేలుడు ధాటికి ఐదుగ�
బీడు భూములను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా కేసీఆర్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్తో లక్షలాది ఎకరాల బీడుభూములు పంటపొలాలుగా మారాయని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు.
మెదక్ జిల్లా శివ్వంపేటలో బగలాముఖి శక్తిపీఠం ప్రథమ వార్షికోత్సవం బుధవారం అమ్మవారి ఉపాసకులు శాస్ర్తుల వెంకటేశ్వరశర్మ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి గోపూజ, గణపతిపూజ, పుణ్�
పటాన్చెరు ఓఆర్ఆర్పై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబసభ్యులను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి వారి స్వగృహానికి వెళ్లి పరామర్శించార�
మెదక్ జిల్లాను సిరిసిల్ల జోన్ నుంచి చార్మినార్ జోన్లో కలపాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశంలో జీరో అవర్లో ఎమ్మెల్యే ప్రసంగ
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో ఆటోడ్రైవర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వారికి ప్రతి నెలా రూ.10 వేల వేతనం చెల్లించాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ప
నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన అశోక్గౌడ్ను మాజీ మంత్రి హరీశ్రావు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డితో కలిసి మున్సిపల్ చైర్మన�