కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా సాయన్న చేసిన సేవలు ఎన్నటికీ మరిచిపోలేమని, అజాత శత్రువైన ఆయన వ్యక్తిత్వం అందరికీ ఆదర్శమని మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ గుర్తు చేసుకున్నారు.
Lasya Nanditha | తన తండ్రి దివంగత ఎమ్మెల్యే సాయన్న చేసిన అభివృద్ధి పనులే తనని గెలిపిస్తాయని కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్య నందిత పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గం పరిధిలోన�
దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అభయమిచ్చారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో అసెంబ్లీ సమావేశాలు గురువారం �
అసెంబ్లీలోని సీఎం చాంబర్లో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసిన దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తెలు లాస్యనందిత, నివేదిత, చిత్రంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, కాలేరు వెంకటే�
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల ప్రక్రియ మొదలైంది. గత వారం రోజుల కిందట కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఎన్నికల తేదీని ఖరారు చేస్తూ గెజిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం కంటోన
కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న పార్థివదేహానికి రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. ఇవాళ మధ్యాహ్నం సాయన్న నివాసానికి వెళ్లి ఆయన పార్థివదేహంపై పుష్పాగుచ�
గ్రేటర్ రాజకీయాల్లో తనదైన ప్రత్యేక ముద్ర వేసి.. వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న హఠాన్మరణం గ్రేటర్వాసులను తీవ్రంగా కలచివేసింది. ముఖ్యంగా కంటోన్మెంట్ ప్రాంతంలో విషాదఛా
CM KCR | సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీ సాయన్న మృతి రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతిపై విచారం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్.. ఈ సందర్భంగా సాయన్న చేసిన సేవల�