MLA Saidireddy | అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులయ్యే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని హుజుర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి(MLA Saidireddy) అన్నారు. శుక్రవారం గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామానికి చెందిన స�
MLA Saidireddy | సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని హుజుర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి(MLA Saidireddy) అన్నారు. బుధవారం హుజు�
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధితో సరితూగే రాష్ట్రం దేశంలోనే లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని చింతలపా�
Minister Jagadish Reddy | 60 ఏండ్లు పాలించినా కాంగ్రెస్ పార్టీ చేయని అభివృద్ధిని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తొమ్మిదేళ్ల కాలంలోనే సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ�
వేతనాల పెంపుపై హర్షం వ్యక్తం చేస్తూ ఆర్పీల ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. గురువారం హుజూర్నగర్ పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడు�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కరెంటు కష్టాలు తప్పవన్న ఆంధ్రా పాలకుల మాటలను పటాపంచలు చేస్తూ 24 గంటల ఉచిత విద్యుత్ అందించి వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడ�
నియోజకవర్గంలోని చింతలపాలెం మండలం పులిచింతల ముంపు బాధితుల కల నెరవేరింది. ముంపు బాధితుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కలెక్టర్, పులిచింతల అధికారులతో సమీక్షా సమావేశం ని�
మహా శివరాత్రి జాతరను పురస్కరించుకుని స్థానిక స్వయంభూ శంభులింగేశ్వరస్వామి దేవాలయంలో మంగళవారం నాల్గొవ రోజు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శివుడికి మహన్యాస రుద్రాభిషేకం, రుద్రహోమం, అర్చనలు, అభిషేకాల
ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మంత్రి కేటీఆర్, హుజూర్నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి ఓ నిరుపేద కుటుంబానికి దైవంగా మారారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణానికి చెందిన సరికొండ సురేశ్రాజు పుట్టుకతో దివ్�
సూర్యాపేట : హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయిన వారికే ముందుగా ఇండ్లు ఇస్తామని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండ్లు �
జన జాతర ఉత్సాహంగా తెలుగు రాష్ర్టాల స్థాయి ఎడ్ల పందేలు అంగరంగ వైభవంగా శివపార్వతుల కల్యాణోత్సవం మేళ్లచెర్వు, మార్చి 2 : మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మేళ్లచెర్వులో నిర్వహిస్తున్న జాతరను వీక్షించేం�
సూర్యాపేట : హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేవారు. అనంతరం ఎమ్మెల్యే �