సూర్యాపేట : సీఎం కేసీఆర్ను చూసి కేంద్రంలోని బీజేపీ భయపడుతోందని హుజూర్ నగర్ శానంపూడి సైదిరెడ్డి అన్నారు. హుజూర్ నగర్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడారు. హుజూర్ నగర్ ప్రజలు ఎప్ప�
హుజూర్నగర్ టౌన్ : హుజూర్నగర్ మున్సిపాలిటీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయటమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ఆదివారం 8వార్డులో కౌన్సిలర్ సౌజన్యతో కలిసి పట్టణ ప్రగతి నిధుల నుం�
హయత్నగర్: సమిష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, రాష్ట్రంలో మూతపడ్డ పరిశ్రమలకు సీఎం కేసీఆర్ చేయూతనందిస్తున్నారని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్రెడ్డి తెలిపారు. గురువారం హయత్�
హైదరాబాద్ : సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో ఉన్న సిమెంట్ పరిశ్రమల యాజమాన్యాలతో స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డితో కలిసి రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ గురువారం స�
సూర్యాపేట : సీఎం కేసీఆర్ మార్క్ పాలనకు రైతు వేదికలు గొప్ప ఉదాహరణలు అని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో శనివారం జరిగిన 4వ విడత పల్