గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు తెలియేస్తూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. గులాబీ పటిష్టతకోసం అంకితభావంతో పని చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే స�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించేలా పార్టీ శ్రేణులు సమిష్టిగా, పట్టుదలతో పని చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి దిశానిర్ధేశం చేశారు.
‘20 ఏండ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వమే ఇక్కడ ఇందిరమ్మ పట్టాలు ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే మా ఇండ్లను కూలుస్తమని నోటీసులు ఇచ్చింది. అధికారులు ఎప్పుడు వచ్చి మా ఇండ్లను కూలుస్తరోనని భయమైతాం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థను గాలికి వదిలేశారని మహేశ్వర ఎమ్మెల్యే సబితారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు మౌలిక సదుపాయాలకు నోచుకోవడం లేదని, విద్యార్థులకు మంచినీళ్లు అందించ�
రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేదల ఇండ్లను కూల్చివేస్తామని హైడ్రా అధికారులు అత్యుత్సాహం ఎందుకు చూపుతున్నారో అర్థం కావడం లేదని ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. పేదలకు నోటీసులు జారీ చేసి భయభ్రాంతులకు గు�
ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తీవ్రంగా విఫలమైందని మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి విమర్శించారు.
ప్రపంచంలో ఎక్కడా లేని కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలను మొట్ట మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నార�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన ఆపార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చాలని ప్రశ్నించడం తప్పా అని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి తెలిపారు.
చేవెళ్ల మన్సిపాలిటీలో రామన్నగూడను కలుపొద్దని గ్రామస్తులు కోరారు. ఈ మేరకు శుక్రవారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెద్దొళ్ల ప్రభాకర్, బీఆర్ఎస్ యువ నాయకుడు పెద్దొళ్ల దయాకర్ ఆధ్వర్యంలో మహేశ్వరం ఎమ్మెల�
Sabita Indra Reddy | కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు.
బీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడిగా మండల పరిధిలోని ముడిమ్యాల్ గ్రామానికి చెందిన వంగ శ్రీధర్రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య వంగ శ్రీధర్�
చేవెళ్లలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ విసృత్తస్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ శ్రేణులు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10:30 గంటలకు చేవెళ్లలోని కేజీఆర్ గార్డెన్�
MLA Sabitha Indrareddy | ఎస్ఎన్డీపీ నిధులతో చేపడుతున్న నాలా పనులు నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.