ఆదివారం నల్లగొండ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా రాజకీయ దిగజారుడుతనానికి, ఆయన పరిపాలనా వైఫల్యాలకు నిదర్శనమని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేత పీ సబితాఇంద్ర�
రైతు వ్యతిరేక విధానాలతో రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న రేవంత్ సర్కార్కు రోజులు దగ్గరపడ్డాయని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం మహేశ్వరంలో నిర్వహించిన వ
జిల్లాలో ప్రభుత్వం సేకరించే భూములకు సంబంధించి బాధిత రైతుల భవిష్యత్తుకు తగిన భరోసా ఇవ్వాలని మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
రైతు బాగుంటేనే రాష్ట్రం పచ్చగా ఉంటుందనే ధ్యాసే సీఎం రేవంత్రెడ్డికి లేదని, కాంగ్రెస్ పాలన వచ్చినప్పటి నుంచి అటు ప్రజలకు ఇటు రైతులకు అరిగోస తప్పడం లేదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్�
ప్రజలు, రైతులు, కార్మికులు ఇలా అన్ని వర్గాల వారు మళ్లీ కేసీఆరే సీఎం కావాలని కోరుకుంటున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉన్నద�
బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయంలో జరిగిన అవినీతి అక్రమాల పై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా చూడాలని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్కు మాజీ మంత్రి, ఎమ్�
భూములు దక్కేవరకు పోరాటాన్ని ఆపొద్దని.. కాసుబాగు భూబాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అభయమిచ్చారు. ముఖ్యమంత్రి అండతో రెవెన్యూ మంత్రి పొంగులేటి
మొక్కజొన్న కొనుగోలు కేంద్రా ల ఏర్పాటులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో రైతులు దళారుల చ
శంకర్పల్లి మండల పరిధిలో ఇటీవల మరణించిన బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధుల కుటుంబాలను మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు.
రాష్ట్రంలో విలువైన భూములు ఎక్కడున్నా వాటిని నిషేధిత జాబితాలో చేర్చి కాంగ్రెస్ ప్రభుత్వం భూదందాలు చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
ఏ నిష్పత్తి ప్రకారం డివిజన్లు ఏర్పాటు చేశారో అర్థం కావడం లేదని మాజీ మంత్రి,ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజక వర్గ పరిధిలో డివిజన్లు గందర గోళంగా చేశారన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు ఏర�
మహేశ్వరం మండలంలోని అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ జెండాను ఎగురవేసే విధంగా బీఆర్ఎస్ నాయకులు సమష్టి విధానంతో పనిచేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మహేశ్వర�