బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయంలో జరిగిన అవినీతి అక్రమాల పై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా చూడాలని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్కు మాజీ మంత్రి, ఎమ్�
భూములు దక్కేవరకు పోరాటాన్ని ఆపొద్దని.. కాసుబాగు భూబాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అభయమిచ్చారు. ముఖ్యమంత్రి అండతో రెవెన్యూ మంత్రి పొంగులేటి
మొక్కజొన్న కొనుగోలు కేంద్రా ల ఏర్పాటులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో రైతులు దళారుల చ
శంకర్పల్లి మండల పరిధిలో ఇటీవల మరణించిన బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధుల కుటుంబాలను మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు.
రాష్ట్రంలో విలువైన భూములు ఎక్కడున్నా వాటిని నిషేధిత జాబితాలో చేర్చి కాంగ్రెస్ ప్రభుత్వం భూదందాలు చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
ఏ నిష్పత్తి ప్రకారం డివిజన్లు ఏర్పాటు చేశారో అర్థం కావడం లేదని మాజీ మంత్రి,ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజక వర్గ పరిధిలో డివిజన్లు గందర గోళంగా చేశారన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు ఏర�
మహేశ్వరం మండలంలోని అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ జెండాను ఎగురవేసే విధంగా బీఆర్ఎస్ నాయకులు సమష్టి విధానంతో పనిచేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మహేశ్వర�
మోసాలకు కాం గ్రెస్ పార్టీ కేరాఫ్ అని.. ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడంతో దానిని నమ్మే పరిస్థితు ల్లో ప్రజలు లేరని మాజీ మంత్రి, మహేశ్వ రం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పేర్కొ�
పేదలకు ఆపద సమయంలో అందించాల్సిన సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పీ సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రంలో గన్కల్చర్ తెచ్చారని, కాంగ్రెస్ పాలన అరాచకాలకు కేరాఫ్గా మారిందని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
MLA Sabitha | నగరంలో అనేక చోట్ల ఇప్పుడు ఏర్పడుతున్న వరద ముంపునకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు.