ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు-రంగారెడ్డి రెండు పథకాల ద్వారా జిల్లాకు సాగునీరు తీసుకొచ్చేందుకు పరిగి ఎమ్మెల్యే, తాను కృషి చేస్తున్నామని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తెలిపారు. ఆదివారం పరిగిలోని ఎ
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు ఉమ్మడి గండీడ్ మండలాన్ని వికారాబాద్ జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారు. అయితే ప్రభు త్వం ఏర్పడి 90 రోజులు గడుస్తున్నా ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడంపై జెడ్పీటీసీ �
గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి తెలిపారు. దోమ మండల కేంద్రంతో పాటు ఉదన్రావుపల్లి, లింగన్పల్లి, అయినాపూర్ గ్రామాల్లో సీసీ రోడ్ల న�
పరిగి పట్టణంలోని శ్రీ షిర్డీ సాయి ధ్యాన మందిరం 20వ వార్షికోత్సవం సందర్భంగా ఉత్సవాలు ఘనం గా జరిగాయి. రెండవ రోజు ఆదివారం ఉదయం 5.15 గంటలకు కాగడ హారతి, 6 గంటలకు సుప్రభాతము, 7 గంటలకు అభిషేకం, 9 గంటలకు స్వామి వారికి ఉచి�
పేద ప్రజలకు ఉచితంగా సేవలు అందించేందుకే వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి తెలిపారు. ఆదివారం పరిగిలో ఎమ్మెల్యే నివాసం ప్రాంగణంలో టీఆర్ఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ స�
ప్రజలు, పక్షులు, జీవరాసుల ప్రాణాలను హరించే నేవీ రాడార్ స్టేషన్ మాకు వద్దని.. ప్రాణాలే ముద్దని మేధావులు, ప్రజాసంఘాలు, పార్టీల నాయకులు, అధ్యాపకులు, ప్రకృతి ప్రేమికులు, పర్యావరణవేత్తలు, స్పష్టం చేశారు.
పరిగి నియోజకవర్గంలో శుక్రవారం గణతంత్ర వేడుకలు అత్యంత ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అన్ని ప్రభుత్వ శాఖల, ప్రైవేటు కార్యాలయాలపై మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.
పరిగి పట్టణంతోపాటు మండలంలోని గ్రామాల్లో ఆదివారం భోగి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఇంటిముందు అందగ్రామాల్లో ఘనంగా భోగి పండుగ మైన ముగ్గులు వేసి పలువురు పాలు పొంగించారు.
అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి తెలిపారు. గురువారం పరిగి మండలం సయ్యద్మల్కాపూర్లో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీ బాయి ఫూలే జయంతి సందర్భంగా బుధవారం పరిగిలోని జ్యోతిబాఫూలే, సావిత్రీబాయి ఫూలే విగ్రహాలకు ఎమ్మెల్యే టి. రామ్మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పూల
తాండూరు నియోజక వర్గం అభివృద్ధితో పాటు ప్రజా సేవే లక్ష్యం గా పాలన సాగిస్తామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం తాండూరు నియోజకవర్గంలోని తాండూరు పట్టణంలో 25వ వార్డుతో పాటు, తాం
ప్రజలకు సంక్షేమ ఫథకాలు అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. శనివారం కులకచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల గ్రామంలో సర్పంచ్ శిరీషాలక్ష్మారెడ్డి �
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి పేర్కొన్నారు. గురువారం తాండూరు నియోజకవర్గంలోని తాండూరు పట్టణం, తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండ�